CM KCR | మంచిర్యాల : పసికూన అయిన పది సంవత్సరాల తెలంగాణ.. మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ.. కేంద్రం నుంచి అనేక అవార్డులను అ�
CM KCR | నిర్మల్ : తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ ఉద్యోగులు) కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ను ప్రారంభిం�
Telangana Decade Celebrations | తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలపై సీఎస్ శాంతికుమారి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్�
వాణిజ్య పన్నుల శాఖ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొనియాడారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించ�
నూతన సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నదని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కార్యసాధనకు ఈ శ్వేత సచివాలయం ఒక నిదర్శమని తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలను సూచించే విధంగా ఏ�
YTDA | యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామ�
పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హరితహారం సన్నాహాలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో ఆమె సమీక్షి
CM KCR | తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాల�
అంబేదర్ జయంతి రోజైన ఈ నెల 14న నిర్వహించనున్న అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బీఆర్ఎస్కే భవన్లో గురువారం సీనియర్ అ
Nikhat Zareen | హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ), డీజీప�