సీఎస్ శాంతికుమారికి ప్ర భుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగాలన�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
Telangana | హైదరాబాద్ : ట్యాంక్ బండ్( Tankbund ) పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా( Ambedkar Statue ) పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో గత వారం కురిసిన వడగండ్ల వాన( Hailstorm ) కు భారీగా పంట నష్టం( Crop ) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడగండ్ల వాన నష్టంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి( CS Shanti Kumari ) మం�
cs shanti kumari | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమార�
Palle Pragathi | హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్( Panchayat Raj ), గ్రామీణాభివృద్ధి శాఖ( Rural Development ) ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shant Kumari ) మంగళవారం సమీక్షించారు. పల�
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన�
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు
పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు.