స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన వైటీపీఎస్ను దేవాలయంగా అభివర్ణించారు. ఈ ప్�
Current Wires | హైదరాబాద్ రామంతపూర్లో ఐదుగురు, బండ్లగూడలో ఇద్దరు, బాగ్అంబర్పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లా ఆరెపల్లిలో ఒకరు.. ఇలా వరుస విద్యుదాఘాత మరణ
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేవంత్ సర్కారు చేపట్టిన ‘విద్యుత్తు లైన్ల దిద్దుబాటు’ పనులు ప్రజలకు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
ముఖ్యనేతకు అనుక్షణం పదవీ గం డం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలిగించాలని ఇప్పటికే మూడుసార్లు అధిష్ఠానం నిర్ణయించగా, అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కనబెట్టడంతో�
2021లో పోలీసులు న మోదు చేసిన ఆ కేసును డిస్మిస్ చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో ముందు భాగాన ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన�
అంతా అనుకున్నట్లే అయ్యింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు మోసపు ముసుగు తొలిగిపోయింది. మోదీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచు తాం అంటూ చేసినవన్నీ ఒట్టి ప్రగల్భాలేనని తేలిపోయ
YTPP | ఉమ్మడి పాలనలో తెలంగాణపై కమ్ముకున్న చీకట్లను పారదోలేందుకు నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనో ఫలకం నుంచి పుట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ‘వెలుగులు’ విరజిమ్ముతున్నది.
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.