రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిందని, చివరికి బ్యాంకుల వద్దకు ఓడీ కోసం తిరుగాల్సిన దుస్థితి దాపురించిందని �
పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార భరోసా కల్పించారు.
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దోచుకుంటున్నదని, సంస్థను దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం మౌనం వహించింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపు అంశంపై మరోసారి చర్చించిన తర్వాతే నిర్�
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.