కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం మౌనం వహించింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపు అంశంపై మరోసారి చర్చించిన తర్వాతే నిర్�
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
‘ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’ ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి గ్రామసభలు నిర్వహించాలని డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార కలెక్టర్లను ఆదేశించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
సింగరేణి మెడికల్ బోర్డుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సింగరేణిలో దుమారం రేపుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�