రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. బడ్జెట్ కేటాయింపులకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వా కౌట్ చేశారు.
సారు ఇప్పుడొస్తరు..ఇంకో అరగంటలో వస్తున్నారు.. ఇంకాస్త సమయం పట్టేటట్టుంది.. మధ్యాహ్నం లంచ్ వరకు వస్తారు.. లంచ్ చేసి వస్తారు.. అగో సారు రానే వచ్చే..’ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం బుధవారం రోజంతా తె�
తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్భవన్లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు.
‘మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడమే లేదు. మా కోర్కెలను తీర్చే వరకూ పోరుబాట ఆపేది లేదు. ఉద్యమబాటలో భాగంగా ఏప్రిల్ తొలివారంలో నిరవధిక సమ్మెకు వెళ్తాం.
వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయతీరాజ్శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తున్నది. తాజాగా 18వేల మెగావాట్ల మార్క్ను అధిగమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గరిష్ఠ డిమాండ్ 18,139 మెగావాట్లుగా నమోదైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే నెలకొన్న అంతర్గత అసంతృప్తులు, కుమ్ములాటళఉ రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దీంతో పాలన కుదేలైపోయింది.
విద్యుత్తు సంస్థల్లో ఖాళీగా ఉన్న సహాయ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్ఈఏఈఏ) కోరింది.
నైని టెండర్ను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిపై గద్దలు, పెద్దలు, రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మికుల పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్