దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.
హైదరాబాద్లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీ�
సివిల్ సర్వీసెస్(మెయిన్స్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 2,736 మంది అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరంతా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)కు ఎంపికైనట్టు యూపీఎస్సీ తెలిపింది.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆయా జిల్లాల్లోని మంత్రుల ఇండ్లను ముట్టడించారు.
రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
విదేశీ విద్యానిధి పథకం స్కాలర్షిప్ బకాయిలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్�
రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి ప్రసార మాధ్యమాల సృష్టేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ మేకపోతుల శ్రీనివాస్ ఈ నెల 1న ఆకస్మికంగా బదిలీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.