ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తారని సీఎం కార్యాలయం మీడియాకు లీకులు ఇచ్చింది. సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇది 77వ సారి. సీఎం వెంట పీసీసీ అధ్య�
కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వివాదం తారస్థాయికి చేరింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే దిశగా పార్టీ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. �
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన మంత్రి వర్గ
‘నా పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేలు వ్యవహారం చల్లారకముందే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రగడ రాజుకొన్నది.
‘కరెంట్ కష్టాలు తప్పవు.. విద్యుత్తును పొదుపుగా వాడండి’ అని నీతి వాక్యాలు వల్లెవేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం, స్వయానా విద్యుత్తుశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్క ముందస్తు చర్యలు తీసుకో�
ఎల్నినో కారణంగా తెలంగాణలో ఇప్పటికే వర్షాలు సరిగా పడటం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహ
సింగరేపై ప్రేమ, కార్మికులపై గౌరవం ఉంటే వేలంలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాక్లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వెనుకేసుకొచ్చారు. ఇటీవల ఆయన కుమారుడి విషయంలో సీఎం రేవంత్రెడ్డి సహకరించాడనే ఆరోపణల నేపథ్యంలో బండి మాటలు ఇప్పుడు ఆ అనుమానాలకు మరింత బల