రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేం దుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వం ఓ విచిత్ర నిర్ణయాన్ని తీసు కున్నది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అన్ని శాఖల్లో ప్రత్యేకంగా కమిటీలు వే యాలని నిర్ణయించింది.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపలు, రొయ్యపిల్లల పెంపకం బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన వైటీపీఎస్ను దేవాలయంగా అభివర్ణించారు. ఈ ప్�
Current Wires | హైదరాబాద్ రామంతపూర్లో ఐదుగురు, బండ్లగూడలో ఇద్దరు, బాగ్అంబర్పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లా ఆరెపల్లిలో ఒకరు.. ఇలా వరుస విద్యుదాఘాత మరణ
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేవంత్ సర్కారు చేపట్టిన ‘విద్యుత్తు లైన్ల దిద్దుబాటు’ పనులు ప్రజలకు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
ముఖ్యనేతకు అనుక్షణం పదవీ గం డం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలిగించాలని ఇప్పటికే మూడుసార్లు అధిష్ఠానం నిర్ణయించగా, అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కనబెట్టడంతో�
2021లో పోలీసులు న మోదు చేసిన ఆ కేసును డిస్మిస్ చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.