ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నేపథ్యంలో సా మాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండలస్థాయిలో ధరల నిర్ణ య కమిటీలు ఏర్పాటుచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ఉద్యోగుల 57డిమాండ్లలో 16 డిమాండ్లకు అంగీకారం తెలిపినందున ప్రభు త్వం వెంటనే వాటి అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు విజ్ఞప్తిచేశారు.
తెలంగాణలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థల నూతన డైరెక్టర్లను ఆదేశించారు.
వ్యాపారాలు, సంస్థలు, ప్రభుత్వాల ఆర్థిక భద్రత చార్టెడ్ అకౌంటెంట్ల (సీఏ) చేతుల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. సీఏలు నైతికతకు కట్టుబడి ఉండాలని, ఏఐ టెక్నాలజీ యుగంలో నిజాయితీయే మీకు అత్�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా�
జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుతో కలిసి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా�