మచ్చలేని నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై నైని బొగ్గు టెండర్ల విషయంలో ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చారని, భట్టిపై ఆ మీడియా సంస్థ బురదజల్లే ప్రయత్నం చేస�
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Insurance | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్కార్డులు ఇవ్వాలంటే.. మరణించాక అందే బీమా ఇస్తామంటారా? అంటూ ప్రశ్నిస్త�
గృహజ్యోతి పథకం అమలు లోపభూయిష్టంగా ఉన్నదని, సాంకేతిక సమస్యలతో అర్హులకు పథకం అందడంలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. ఇందిరమ్మ ఇండ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్ర�
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్ను క్వాంటం సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడ�
విద్యుత్తుకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఒక్కోసారి ఒక్కోలా తప్పుడు లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రామగుండం థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ను ఎన్టీపీసీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించబోమని, కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�