Young India Schools | రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జూన్ రెండు నుంచి తొమ్మిది వ�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రూ.6వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ స�
రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంల
నిరుపేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నిబంధనలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. పీఎంఏవై (అర్బన్), పీఎంఏవై (గ్
ఇంటర్ ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తాచాటారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలన్న తేడాల్లేకుండా రెండింటిలోనూ వారి పరంపరే కొనసాగింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీ�
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్
Dharani Portal | ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.
అనేక అడ్డంకులు, అవాంతరాలు, అనుమతుల్లో జాప్యం. ఇలా మొత్తంగా 9 ఏండ్ల సింగరేణి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. రాష్ట్రం బయట సంస్థ చేపట్టిన తొలి బొగ్గు గని ‘నైనీ’లో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్తో కూడిన జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.