ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢి�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఈ ఏడాది గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారు�
అభయహస్తం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. జారి పడితే తీసి మళ్లీ తీసుకుంటారు? ఏముంది ఆడ? అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు అవగాహన కల్పించి ప్రో త్సహించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధూప, దీప నైవేద్యం పథకానికి నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ కోరింది.
రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డి�
రేవంత్రెడ్డి సర్కార్లో ఏ మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఏ వ్యాఖ్య చేసినా అది చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తన ట్విట్టర్(ఎక్స్)లో �
పవర్ సెక్టార్లపై అప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తు కొనటానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి రూ.7,250 కోట్ల �