నియోజకవర్గంలోని బోనకల్లులో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేయడమే నా లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) అ
మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబం
ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయ న సమావేశమయ్యారు.