ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వారు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ
రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశా�
భారత పార్లమెంట్నే రక్షించలేని వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులకు గత కాంగ్రెస్ పాలకులు చేపట్టిన సంస్కరణలే కారణమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తల్లకిందులుగా చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు, ఇప్పుడు 6,71,757 కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వ�
NRI representatives | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను ఎన్ఆర్ఐ ప్రతినిధులు (NRI representatives) మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిశారు. ఈ నెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంల�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Christmas | క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లోని కార్యాలయంలో శనివారం క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెల�