కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధూప, దీప నైవేద్యం పథకానికి నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ కోరింది.
రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డి�
రేవంత్రెడ్డి సర్కార్లో ఏ మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఏ వ్యాఖ్య చేసినా అది చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తన ట్విట్టర్(ఎక్స్)లో �
పవర్ సెక్టార్లపై అప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తు కొనటానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి రూ.7,250 కోట్ల �
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వారు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ
రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశా�
భారత పార్లమెంట్నే రక్షించలేని వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులకు గత కాంగ్రెస్ పాలకులు చేపట్టిన సంస్కరణలే కారణమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తల్లకిందులుగా చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది.