గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర ప్రముఖులు కూడా తమ్మినేనిని గురువారం పరామర్శించారు. – హైదరాబాద్, నమస్తే తెలంగాణ