ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
తెలంగాణ కాంగ్రెస్లో పెత్తనం సీనియర్ల చేతిలోంచి జారిపోతున్నది. ఒకప్పుడు ఆ పార్టీ పెద్దలు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా వారి గౌరవంలో తేడా వచ్చేది కాదు. ఎన్నికల్లో గెలుపోటములు మామూలే అన్నట్టుగా పార్టీపై వా�
Harish Rao | ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ఈ 23 నెలల పాలనలో ఏం సాధించారు అని విజయోత్సవాలు జరుపుతార�
‘భర్తను కోల్పోయిన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అవమానించడం, అవహేళన చేయడమేనా?’ అని బీఆర్ఎస్ మహిళా నేతలు ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓ సభలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టి న ఘటనపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లిద్దరూ అసూయతో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
20 నెలల పాలనలో ఏనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మూడు నెలల పాటు చేసిన హడావుడి ఎన్నికల ష
మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సంచలన ఆరోపణలు చేశారు.
అవినితీ చేయలేదని సర్కారు పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం టెండర్ల స్కాంపై న్యాయ విచారణ జరిపించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. టెండర్లలో నాలుగు కంపెనీలు పాల్గొంటే,
రహ్మత్నగర్లో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఆదివారం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భవానీ శంకర్ వర్గీయులు బాహాబాహ�
ఉమ్మడి వరంగల్ పర్యటనలో ఇటీవల సమ్మక్క బరాజ్ను సందర్శించిన మంత్రుల బృందం సబ్స్టేషన్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం తప్ప ఉద్ధరించిందేంటని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రశ్నించారు.
హిందీని అధికారిక భాష గా గుర్తించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించను న్న గోల్డెన్ జూబ్లీ వేడుకకు సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులకు ఆహ్వానం దక్కలేదు.
సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థి క శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కపై పలువురు మంత్రులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.