‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
క్రిస్మస్ వేడుకల నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కమిటీలు త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంపై సెటైర్లు పేలుతున్నాయి. గత 11 నెలల్లో జరిగిన ఊహకందని విషయాలను పంచుకుంటున్నారు. ‘నిజమే.. �
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నది. దొంగలకు పోలీసులంటే భయమే లేకుండా పోయింది. ఎంతగా అంటే ఏకంగా మంత్రుల ఇండ్లకే కన్నం పెట్టేంత దారుణంగా మారింది.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార తెలిపారు. శనివారం సచ�
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోతుండటంతో సర్కారు ఆందోళనలో పడిపోయింది. గత ఏడు నెలల్లో కీలక రంగాల నుంచి అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడం, నిరుడితో పోల్చితే వృద్ధిరేటు సగానికి పడిపోవడంతో తలపట్టుకున్నది.
ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు పదవులు పొందగానే రైతులను పూర్తిగా విస్మరించారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ మండిపడ్డా�
సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో హైడ్రా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయదని, దాని గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇంటి నుంచే నడిపిస్తున్నారు. కొన్ని వారాలుగా ముఖ్యమైన అధికారిక సమీక్షలు, కీలక అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చలన్నీ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే నిర్వహిస్తున్నారు.
ఇండ్లు కోల్పోయి న మూసీ బాధితులంతా హైదరాబాద్లోని మూసీ పరీవాహకం చుట్టూ ఉండగా.. వారికి దూరంగా పంట పొలాల మధ్య ‘మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర‘ పేరుతో సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర నాటకానికి తెరలేప డం మూ�
విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రూ.200కోట్లతో నిర్మించనున్న