జాబ్ క్యా లెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అటునుంచి ఢిల్లీకి చేరుకునే సరికి, భట్టి విక్రమార్క తన ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక రహస్యం ఏమిటంటూ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్�
కాంగ్రెస్ ప్రభుత్వం 9 మందినే కాకుండా 90 మంది ఉద్యమ పేద కళాకారులను గుర్తించి వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ. కోటి నజరానా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్చాట
2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాలను నిర్వహిం�
రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వ పాలనపై 50 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంటే మిగిలిన 50% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన పర�
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో అందరిముందు అడిగిన వాటన్నింటికి నిధులు ఇస్తానని చెప్తారని, కానీ, ఫైలు పట్టుకొని వస్తే మా త్రం నిధులు లేవని అంటారని రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం�
ఖమ్మంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో రో డ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు భవనానికి డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని శనివారం పూజ
రుణమాఫీ కథ ఒడిసినట్టేనా? పంట రుణం రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు మాఫీ ఆగిపోయినట్టేనా?.. అంటే శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది.
డీఎస్సీ-2024లో ఉద్యోగం సాధించి, కొత్తగా కొలువులో చేరిన టీచర్లకు వేతన కష్టం వచ్చి పడింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలైనా కొన్ని జిల్లాల్లో ఇంకా వారికి తొలి వేతనం అందలేదు. టీచర్ల నియామకపు తేదీపై ప్రభుత్వం నుంచి
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
చివరి విడతగా 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్ల రుణమాఫీని పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిచేసినట్టు స్పష్టంచేశారు.