మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.
పల్స్పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికా
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లోని 26 ఖాళీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న అధికారులు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు నాలుగు రోజులు అవకాశం ఇవ్వగా, శనివారం ఆఖరు త
పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చ�
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వ�
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగితం, బొగులంపల్లి, కర్చల్, యూసుపూర్, ధర్మాపూర్, రాయ
జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో పూర్తి స్థాయిలో సిజేరియన్ కాన్పులను తగ్గించాలని మంచిర్యాల డీఎంహెచ్వో డా.జీ. సుబ్బారాయుడు అన్నారు. శనివారం జిల్లా సమీకృత కలక్టరేట్ కార్యాలయంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశ�
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, వైద్య సిబ్బంది ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 269 మంది స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్
నులిపురుగుల నివారణ మాత్రలు పకడ్బందీగా పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ, అన�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచాన్నే అరచేతిలోకి అందుబాటులోకి తెచ్చినా మూఢ నమ్మకాలు మాత్రం ప్రజల జీవితంపై ఆధిపత్యం చేస్తూనే ఉన్నాయి.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను టెర్మినేట్ చేసినట్లు నారాయణ పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపా రు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్�
సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి వల్ల ఫక్తు వాణిజ్య రంగంగా మారుతున్నది. పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపో�