నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచందన సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ను గత నెల 17న ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసి�
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు.
కొవిడ్ ఫియర్ మొదలైంది. 2020-21 ఏడాదిలో రెండు సార్లు మరణమృదంగంతో యావత్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. దీంతో దేశంలో పా
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా ప�
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనకు ఎ
కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడంతో ప్రజలు ఉరుకులు పరుగులతో టెస్ట్లకు పరిగెడుతున్నారు. ఈసారి వైరస్ ఎలాంటి �
రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని న
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది
కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
కరోనా.. ఈ పేరె త్తితే ఎంతటి వారి కైనా వణుకే.. గతంలో 2020, 2021లో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణమృ దంగం చోటు చేసుకున్నది. ఈ వైరస్ ఇంకా కళ్ల ముందు కద లాడు తుండగానే మరో సారి దేశంలో ప్రభావం చూపి స్తోంది. ప్రమాదకరమైన వైరస
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ
కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ