‘మందు తాగితే వృద్ధాప్యం రాదట’.. ఈ మాట విన్నవారందరూ నిజమేనా అని ఆశ్చర్యపోతుంటారు.. నిజమే, వృద్ధాప్యం రాకముందే మనిషి పోతాడు. అయితే బాధాకరమైన విషయమేమిటంటే తెలిసితెలిసి మనిషి మద్యానికి నిసవుతున్నాడు. దాని కబ�
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్ఫోర్�
ప్రతి ఏటా వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు మన్యంపై వ్యాధుల పంజా విసురుతూనే ఉంది. వైద్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏజెన్సీ జనం రోగాలబారిన పడక తప్పడం లేదు. గత ఏడాదితో పోల్చితే జ్వరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ �
నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 89,52,024 మంది పిల్లలకు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
అర్హతకు మించి వైద్యమందిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. శనివారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రైవేట్ ఆర్ఎంపీ, పీఎంపీలత�
వడదెబ్బతో ఏడుగురు మృతి చెందినట్టు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారు వివిధ కారణాలతో చనిపోయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.
జిల్లాలోని పల్లె దవాఖానల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరె న్స్ హాల్లో పల్లె దవాఖానల నిర్�
గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యసేవలు అం దిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హె చ్చరించారు. శనివారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో
ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హెచ్చరించా రు.
ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్�
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబి�
నగరం నడిబొడ్డున అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న పలు దవా(గా)ఖానాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. లింగ నిర్ధారణ అనేది చట్టవిరుద్ధమని తెలిసి కూడా అక్రమాలకు తెరలేపిన వైరా రో�
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు.