Fever survey | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. పైగా కాకిలెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్�
రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీ�
వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రమదోపిడీకి గురవుతున్నారు. కాంట్రాక్టర్లు, మ్యాన్పవర్ ఏజెన్సీలు.. నిబంధనల మేరకు పూర్తి వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్య
రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు అడుగులు పడుతున్నాయి. మొదట వైద్యారోగ్య రంగంలోకి ఆ సంస్థ ప్రవేశించనున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్య�
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్ఎంసీ 4 కాలేజీల
ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రా్రష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో జీవో 33కి సంబంధించి వైద్యారోగ్యశాఖ వివరణ ఇచ్చింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్గా నిర్ధారించే వెసులుబాటుకు కాలపరిమితి ముగిసినట్టు పేర్క�
ఎంబీబీఎస్ అడ్మిషన్లో జీవో నంబర్ 33కు గత నెల 19న చేసిన అటాచ్ సవరణతో స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు వారు సోమవారం రాష్ట్�
సీపీఆర్ ద్వారా మనిషికి పునర్జన్మ అందించే ఓ ప్రక్రియ అని హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలా
సీపీఆర్తో ఆపదలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ బీ మాలతి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలా
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వర్షాలు కురుస్తున్నందున �
‘మాకేం పనిలేదా..? ఆడ చక్రాల కుర్చీ ఉంది సూడు.. తీసుకుపోయి పేషెంట్ను తోలుకొనిరా..’ ‘ఇక్కడ రోగం నయం కాదు.. సక్కగా కర్నూలుకు పో..’ ‘మా దగ్గర మందులు లేవు.. ఎక్కడి నుంచి తెమ్మంటావు.. మంచి మందులు కావాలంటే బయట తెచ్చుకో
జనాభా నియంత్రణ ప్రతిఒకరి బాధ్యత.. జనాభా పెరగడం వలన అనేక నష్టాలు కలుగుతాయని సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురసరించుకొని జిల్లా వ�