ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఈ వైద్యవిద్యాసంస్థలో 64% నాన్టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తరగతులు ప్రారంభమైన నాలుగేండ్ల తర్వాత కూడా ఇంకా 40% టీచింగ్ స
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పరిధిలో 1,520 మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి బుధవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్ర
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప�
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లె ల వైపు చూసేందుకు వైద్యులు ఇష్టపడకపోవడ మే అందుకు కారణం. అయితే, ఇప్పుడు ట్రెం డు మారింది. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందిం�
వరుసగా ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరికైనా మానసిక సమస్యలుంటే ‘టెలి మానస్' సహాయం తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం బుధవా రం ముమ్మరంగా సాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాల ను ఏర్పాటు చేసి 6,730మందికి కంటి పరీక్షలు నిర్వహించ�
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి.
గర్భిణులు, చిన్నారులకు కౌన్సెలింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్లో సేవలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక మానసిక ఆరోగ్య కేంద్రాన్ని (మెంటల్ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేయా�
రాష్ట్రంలో కొత్తగా 403 కేసులు నమోదు హైదరాబాద్ నగరంలోనే 240 ముందుజాగ్రత్తకు వైద్యశాఖ హెచ్చరిక తాజా మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కర�