శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
Paper godown | దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని హర్ష్ విహార్లో ఉన్న పేపర్ రోల్ గోదామ్లో మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవడంతో కేంద్రంలోని మోదీ సర్కార్పై ఢిల్లీ ప్రభుత్వం శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఇంధన సంక్షోభం వెనుక రాజకీయ �
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని హర్కేశ్ నగర్లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్ గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి.
లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
ఉల్లంఘిస్తే 500 జరిమానా: రైల్వే న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టో�
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లీటరు పెట్రోల్ ధర
కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. జస్టిస్ రమణ ప్రయత్నం సఫలం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్, బ్రిటన్ మధ్య టీకా యుద్ధానికి తెరపడింది. కొవిషీల్డ్ టీకా వేసుకొని బ్రిటన్కు వచ్చే ఇండియన్లు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించింది. ఇది ఈ నెల 11వ త
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిందితులకు బెయిల్ జారీ చేయడంపై సుప్రీం కోర్టు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. నేరాలను నాలుగు విభాగాలు (ఏ-డీ)గా విభజించింది. నేర తీవ్రత, శిక్ష కాలం బెయిల్ జారీకి ప్రాతిపదిక కా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. �
వంటగ్యాస్ సిలిండర్పై పెంపు హైదరాబాద్లో రూ.952కి చేరిన ఎల్పీజీ ధర ఏడాదిలో రూ.320కు పైగా పెరిగిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్పై ఇటీవల రూ.43 వడ్డింపు రూ.1,793కు చేరిన కమర్షియల్ ఎల్పీజీ ధర మోదీ ఏడేండ్ల పాలనలో గ్య
సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరుపనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలి లేకపోతే దేశవ్యాప్త నిరసనలు.. కేంద్రానికి టికాయిత్ అల్టిమేటం �