Delhi Police: గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ను అక్కడి పోలీసులు ( Delhi Police ) అరెస్ట్ చేశారు.
లక్నో : యూపీలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. మహిళకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై కుమారుడి క్రికెట్ కోచ్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితుడిపై పోలీసులు పలు స�
Rahul Gandhi: వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ
ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో కల్లోల పరిస్థితులు 90% హెర్డ్ ఇమ్యూనిటీతోనే డెల్టా కట్టడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: గత కొద్దిరోజులుగా తగ్గినట్టు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ బు�
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: పెగాసస్ గూఢచర్యం ఆరోపణలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. మీడియాలో వచ్చిన కథన
లోక్సభలో రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన�
న్యూఢిల్లీ : ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. �
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో ఎగురుతున్న డ్రోన్ను ఢిల్లీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా ఎగిరిన డ్రోన్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటిం
Molest and Murder : దేశ రాజధాని ఢిల్లీలో గత ఆదివారం అత్యాచారం, హత్యకు ( Molest and Murder ) గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేట అయ్యారు. ఈ సమావేశానికి పవార్ వెంట చెరకు రైతుల సమాఖ్యకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా హాజరయ్యారు. చెరకు స�