న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్
రాణా హత్య ఫొటో బయటికి న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తున్నది. ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించిన ఫ�
లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక�
సోషల్ మీడియాలో ప్రచారం.. ఖండించిన రణ్దీప్ గులేరియా ఫ్రిజ్లో ఏర్పడే బ్యాక్టీరియాతో కూడా ముప్పు లేదని వెల్లడి న్యూఢిల్లీ, మే 27: ‘ఉల్లిగడ్డలు వాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటి పొరల మీద నల్లగా ఉండే ఫంగస�
వృద్ధులు, దివ్యాంగులకు సదుపాయం జూన్ 30 వరకూ కరోనా మార్గదర్శకాల పొడిగింపు న్యూఢిల్లీ, మే 27: వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి దగ్గర్లోనే కరోనా వ్యాక్సిన్ సులభంగా లభించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల
న్యూఢిల్లీ, మే 27: బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగిస్తున్న ‘యాంఫోటెరిసిన్ బీ’ ఔషధాన్ని కస్టమ్స్ డ్యూటీ లేకుండానే దిగుమతి చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఈ పన్ను రద్దుపై కేంద్రం నిర్ణయం తీసు
రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి యూపీలో టీకాలు మారడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ న్యూఢిల్లీ, మే 27: ‘ఒకే వ్యక్తి రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకొంటే ఆ వ్యక్తిపై గణనీయమైన ప్రతికూల �
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్ర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తల్లడిల్లిన దేశ రాజధాని క్రమంగా తేరుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్ట స్థాయిలో 2 శాతం దిగువకు పడిపోవడం ఊ
కరోనాతో హెచ్యూ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ కళాశాలలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కరోనా బారినపడి మృతి చెందారని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ పేర్కొన్నారు.