Covid-19 | ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 0.4శాతమే : సత్యేంద్ర జైన్ | దేశ రాజధానిలో కొవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని, పరిస్థితి నియంత్రణలో ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. పాజిట�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మ
న్యూఢిల్లీ : ససెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతన్న నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీ కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అరవ�
Barry O Farrel: ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం నెలకొని ఉన్న దుర్బర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్నాయని ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేస్తు�
కొత్త డ్రోన్ రూల్స్ను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: డ్రోన్ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్
పండగల వేళ జాగ్రత్త: కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా
దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ స్మాగ్ టవర్న
Nirmala Sitaraman: నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్పైప్లైన్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట�
Smog tower: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో స్మాగ్ టవర్ను ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో
62 ఏండ్లలో తొమ్మిదో అత్యధిక వర్షపాతం‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసిన వాతావరణ విభాగంన్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం రికార్డు స్థాయిలో 139 మిల్లీమీటర్ల వర్షం కు�
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన యూపీ మాజీ సీఎం బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ శనివారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 89 స�
కానీ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి పీఎఫ్ వాటాను, వారు పనిచేసిన కంపెనీలు చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను 2022 వర�