Fire breaks out at CBI office building in Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ఉన్న సీబీఐ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం బేస్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రతమత్తమై సిబ్బంద�
SAD leaders arrest: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు
SAD Protest: దేశ రాజధాని ఢిల్లీలో శిరోమణి అకాలీదళ్ నిరసన ర్యాలీ నేపథ్యంలో అక్కడి పోలీసులు పలుమార్గాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టా
Gold price: ఇన్నాళ్లు భారీ హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర
న్యూఢిల్లీ : కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధకు మద్యంతో ఊపునిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్�
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి అధికార బీజేపీపైన, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు పనికిరానివని,
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది కూడా దీపావళి వేళ బాణాసంచా పేల్చరాదన్నారు. తన ట్విట్టర్లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలో పటాకులను నిల్వ చేయడం, అమ్మడం, వాడడం చ
Terrorists conspiracy: దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్లలో ఇద్దరు
Gold price: దేశంలో బంగారం, వెండి ధరలు చాలా రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రెండు లోహాల ధరల్లో భారీ హెచ్చుతగ్గులేమీ చోటుచేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు �
PMO tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా
Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులు వైరల్ జ్వరం బారిన పడుతున్నారు. గీతా కాలనీలోని చాచా నెహ్రూ ఆసుపత్రిలో పలువురు పిల్లలు అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పిల్లల రోగుల సంఖ్య పెరుగుత�