నేడు బ్లాక్ డే| కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలకు నేటితో ఆరునెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు బ్లాక�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని అడ్డుపెట్టుకుని అక్రమంగా దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాన్ని నిందిత
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బుధవారం బ్లాక్ డేకు పిలుపు ఇచ్చిన క్రమంలో రైతులు గుమికూడరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ సూచించారు. రైత�
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ : దేశ రాజధానిని తీవ్రంగా వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. మార్చి 31 తర్వాత శనివారం అత్యల్పంగా 2260 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏప్రిల్ 1 నుంచి రోజు�
న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్లు చేసిన షర్జీల్ ఉస్మానీపై ముంబై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయగా ఢిల్లీ పోలీసులు శనివారం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానీ అభ్యంతరకర ట్వీ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త కరోనా కేసులు గురువారం 3,009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కు స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల�
ఢిల్లీలో 197 బ్లాక్ ఫంగస్ కేసులు : ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ | దేశ రాజధాని ఢిల్లీల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ �
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు.