న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీ వచ్చారు. మంగళవారం నుంచి గురువారం వరకు పలువురు ప్రతిపక్ష నేతలతో ఆమె భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారన్న వార్తల నేపథ్యంలో ఈ �
మెట్రో స్టేషన్| ఏమైందో ఏమో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఆమె దూకేస్తానని బెదిరించింది. అయితే ఆమెను చిన్నగా మాటల్లోకి దించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కొనసాగుతుండగా 24 ఏండ్ల మహిళ హనుమాన్ చాలీసా చదివారు. దవాఖానాలోని న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంట�
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విదేశీ మహిళలతో పరిచయం పెంచుకుని వారికి మాయమాటలు చెబుతూ నగ్న చిత్రాలు, వీడియోలను పంపాలని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి (21)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుంగ�
Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
రైతుల ఆందోళన.. భద్రత కట్టుదిట్టం | నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గురువారం నుంచి జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప�
న్యూఢిల్లీ, జూలై 20: ఢిల్లీలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ చర్య చేపట్టాయి. ఇప్పటి నుంచి ఆగస్టు 15 వరకు చ�
Man drowned in rain water: పుల్ ప్రహ్లాద్పూర్ ఏరియాకు చెందిన ఒక వ్యక్తి రైల్వే అండర్ పాస్లో నిలిచిన నీళ్ల మధ్య సెల్ఫీలు దిగాడు. ఇంతలో వరద పెరిగిపోవడంతో నీళ్లలో
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాత తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీ�