న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజా�
న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న ఆందోళనల నడుమ దేశ రాజధానిలో మరోసారి టీకాలకు కొరత ఏర్పడిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. టీకాల కొరత �
న్యూఢిల్లీ : అభ్యంతరకర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడిన 29 ఏండ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు �
జన్పథ్ మార్కెట్ మూసివేత | దేశ రాజధాని ఢిల్లీపై కరోనా మహమ్మారి రెండో దశలో తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్, పలు కఠిన ఆంక్షల అనంతరం కేసుల సంఖ్య తగ్గుతూ
న్యూఢిల్లీ, జూలై 10: రూ.2.500 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఓ ముఠా ఆఫ్ఘనిస్థాన�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ నియంత్రణతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కు ఆ�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలపై ఢిల్లీ సీఎం చేసిన ట్వీట్పై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధమి స్పందించారు. కేజ్రీవాల్కు ఎన్నికల అజెండా ఉండవచ్చు కానీ తాము మాత్రం రాష్ట్ర �
న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అముల�
జరిమానా| మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆకరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబ�
Gold price in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రూ.47 వేల మార్కును దాటిన బంగారం ఇవాళ మళ్లీ దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర