న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కఠిన
న్యూఢిల్లీ : దదదేశ రాజధానిని వణికించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఐదు నెలల చిన్నారిని కబళించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ పాప కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. పరికి బాగా జ్వరంగా ఉండటంతో తల్లిదండ్రులు తొ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడం ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్ 22న 36 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా 14.24 శాతానికి దిగిరావడం మహమ్మారి నియంత్రణపై ఆ
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి తగ్గినందున ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, తమకు కేటాయించిన అదనపు ఆక్సిజన్ ను వేరే రాష్ట్రాలకు సరఫరా చేయొచ్చని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్రానికి సూచించారు. క�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల �
లాక్డౌన్ విజయవంతం : ఢిల్లీ సీఎం | కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ రాజధానిలో విధించిన లాక్డౌన్ విజవంతమైందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.