శనివారం మరోసారి కుంభవృష్టి అండర్పాస్లో చిక్కుకొన్న బస్సు 40 మందిని కాపాడిన ఫైర్ సర్వీస్ ఎయిర్పోర్టులోకి భారీగా వరద న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నగరంల�
విజయవంతంగా ముగిసిన సీఎం ఢిల్లీ యాత్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 9 రోజులు దేశ రాజధానిలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై లోతైన చర్చ పలు కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని �
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, మహారాష�
Prime Minister: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితమైనదిగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని,
న్యూఢిల్లీ: పందుల పెంపకంపై వివాదం నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సందీప్ చందోలియా కుటుంబం పందులను పెంచుతున్నది. పొరుగ
Hardware shop looted: కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలతో ఇండ్లు, దుకాణాల్లో చొరబడి ఏ మాత్రం భయం లేకుండా దర్జాగా దోచుకెళ్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది.
Paralympics | టోక్యో పారా ఒలింపిక్స్లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో శనివారం క్రీడా�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే