న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాత తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీ�
చేతి వేళ్ల సాయంతో పవర్ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్ను ఉత్పత్తిచేస్తుంది.
రాజద్రోహం సెక్షన్ను ఎందుకు కొట్టేయద్దు గాంధీ, తిలక్లపై ఆ చట్టం ప్రయోగించారు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది ఆ సెక్షన్ ఇంకా అవసరమని భావిస్తున�
25 దరఖాస్తులకు బదులు ఆరే నింపాలి పౌరవిమానయాన శాఖ కొత్త రూల్స్ న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వ�
న్యూఢిల్లీ, జూలై 15: పెన్షనర్లు పెన్షన్ స్లిప్ కోసం ప్రతినెలా బ్యాంకుకు వెళ్లకుండా కేంద్రం కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షనర్ల ఖాతాలో డబ్బు జమ కాగానే.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబ
న్యూఢిల్లీ, జూలై 15: 2016-2019 మధ్యకాలంలో దేశంలో రాజద్రోహం కేసులు అంతకుముందుతో పోలిస్తే 160% పెరిగాయని పౌర హక్కుల న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2019లో నమోదైన రాజద్రోహం కేసుల్లో కేవలం 3.3శాతం కేసుల్లో మాత్రమే దోషు�
ఆగస్టు 26-సెప్టెంబర్ 2 మధ్య పరీక్ష నిర్వహణ న్యూఢిల్లీ, జూలై 15: జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను వాయిదా వేశారు. సవరించిన తేదీల ప్రకారం ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరక
న్యూఢిల్లీ, జూలై 15: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న కమల్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడా? గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగా�
పెట్రోల్ ధర| చమురు ధరల్లో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 36