ఢిల్లీ,జూలై :టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించడానికి రోడ్డు రవాణా శాఖ ఫాస్ట్ట్యాగ్ అమలు చేసిన విషయం తెలిసిందే. హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపును భారత ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ఆ తరువాత అన్ని కార్లప�
కాల్పుల కలకలం| దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు �
ఐశ్వర్య | షాద్నగర్కు చెందిన ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న ఐశ్వర్య.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నవంబర్ నె�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెన్స్ (ఐఎ�
సీబీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా విన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్
కేబినెట్ విస్తరణపై మోదీ సంతకం?.. ఢిల్లీకి జ్యోతిరాధిత్య సింధియా! | కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలు వీటికి బలాన్నిస్తున్నాయి. పలువు�
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందు�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వందకు పైగా కార్లను చోరీ చేసి ఆపై వాటిని కశ్మీర్లో అమ్ముతున్న ఇద్దరు ఘరానా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్, మహ్మద్ జుబేర్లుగా ప
న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశ రాజధాని ఢిల్లీలోని పలు మార్కెట్లను అధికారులు, పోలీసులు మూసివేస్తున్నారు. లాజ్పత్ నగర్లోని ప్రసిద్ధ సెంట్రల్ మార్కెట్ను తాజాగా మూసివేశారు. సెంట్రల�