మొక్కలు నాటి హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడుదాం ఎంపీ సంతోష్కుమార్ పిలుపు బంజారాహిల్స్, జూన్ 27: ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులు హైదరాబాద్ వాసులకు రావొద్దంటే అందరం బాధ్యతగా మొక్క�
న్యూఢిల్లీ: స్కూటర్ను రాసుకుంటూ బైక్పై వెళ్లిన వ్యక్తి, అతడితో ఉన్న మరో వ్యక్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఈ నెల 18న ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిప�
న్యూఢిల్లీ: భారత్లో స్థానికంగా తయారయ్యే బొమ్మలను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుతం 80 శాతం బొమ్మలను భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీంతో మన దేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు వె�
న్యూఢిల్లీ, జూన్ 24: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 12వ తరగతి ఫలితాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ర్టాల బోర్డులను ఆదేశించింది. మార్కుల మద
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బ్యాంకులో లూటీ జరిగింది. షాదారా ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు కన్నం వేసిన దొంగలు రూ.55 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. బ్యాంకు పక్కన నిర్మ