న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందు�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వందకు పైగా కార్లను చోరీ చేసి ఆపై వాటిని కశ్మీర్లో అమ్ముతున్న ఇద్దరు ఘరానా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్, మహ్మద్ జుబేర్లుగా ప
న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశ రాజధాని ఢిల్లీలోని పలు మార్కెట్లను అధికారులు, పోలీసులు మూసివేస్తున్నారు. లాజ్పత్ నగర్లోని ప్రసిద్ధ సెంట్రల్ మార్కెట్ను తాజాగా మూసివేశారు. సెంట్రల�
ఆగని పెట్రో వడ్డన| దేశంలో పెట్రో వడ్డన ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులు పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పెంచుకున్న కంపెనీలు.. అప్పుడప్పుడు డీజిల్ వినియోగదారులపై దయతలుస్తున్నాయి. నిన్న పెట�
కరోనా టీకా| దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ�
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు | వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న
వైద్యులపై దాడులు బాధాకరం ఎవరిదో తప్పిదానికి వారిపై దాడులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస�
అత్యవసర వినియోగం కోసం జైడస్ క్యాడిలా దరఖాస్తు ఇది ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ న్యూఢిల్లీ : కరోనా కట్టడికి అత్యవసర వినియోగం కింద జైకోవ్-డి టీకాకు అనుమతి ఇవ్వాలని జైడస్ క్యాడిలా స
దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ | శ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్లో హీట్ వేవ్స్ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్ అబ్జర్వేటర�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�