న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: డబుల్ మాస్కులతో కరోనా వైరస్ నుంచి డబుల్ రక్షణ లభిస్తుందని అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒక గదిలో వివిధ రకాల మ�
82% చిన్న వ్యాపారాలకు కరోనా కాటు ముంబై, ఏప్రిల్ 22: కరోనా మహమ్మారితో చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. దేశంలో 82 శాతం చిరు వ్యాపారులు కొవిడ్-19తో తీవ్రంగా ప్రభావితులయ్యారని డాటా సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట�
రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్ను వెంటనే పంపండి అవసరమైతే కాళ్లు మొక్కమన్నా మొక్కుతాం కేంద్రానికి మహా ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే విజ్ఞప్తి మా ఆక్సిజన్ను అడ్డుకొంటున్నారు..న్యాయం కాదు పొరుగు రాష్ర్టాలప
దేశంలో పెరుగుతున్న మెడికల్ ఆక్సిజన్ కొరత డిమాండ్కు తగిన ఉత్పత్తి ఉన్నా.. వీడని కష్టాలు ఆక్సిజన్ సరఫరాలో అసమానతలే ప్రధాన కారణం ట్యాంకర్లు, సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు పీఎస్ఏ ప్లాంట్లతో �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో మృతిచెందారు. రెండువారాల కిందట కొవిడ్-19 బారినపడిన ఆశిష్.. గుర్గావ్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ గుర�
న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు సంఘాలు బుధవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను విజయవంతం చేయాలని బీకేయూ ఏక్తా ఉగ్ర
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా రోగులకు తీవ్ర ఆక్సిజన్ కొరత ఉన్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి నగరంలో ఉన్న మూడు ప్రధాన ఆస్పత్రులకు ఆక్సిజన్ చేరుకున్నది. ఆక్సిజన్ సరఫరాను పెంచాలంటూ
ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం.. రాణించిన మిశ్రా, ధవన్ గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించి రోహిత్�
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�