న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆ
ఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి గతేడాది బెయిల్, పెరోల్పై విడుదలైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది పత్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు జైలు అధికారుల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగిం�
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కొవిడ్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో పడకల కొరత వేదిస్తుంది. 69 ఆస్పత్రులు పూర్తిగా నిండినట్లు ప్రభుత్వం వెల్లడించింది
లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయల�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�
మార్చిలో 5.52 శాతానికి పెరుగుదలన్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.03 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.52 శాతానికి పెరిగి �
ఆదివారం 14 గంటలు సేవలు బంద్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సత్వర నగదు బదిలీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) వ్యవస్థకు త్వరలో అంతరాయం ఏర్పడనున్నది. టెక్నికల్ అప్గ్రెడేషన్ కారణంగ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు ఉధృతమవుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహ
అలాగైతే నో అలర్ట్నేటివ్|
దవాఖానలపై ఒత్తిడి పెరిగితే లాక్డౌన్ విధించక తప్పదని, తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమేమీ లేదని ఢిల్లీ సీఎం అరవింద్...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�