దుమ్మురేపిన ఢిల్లీ ఓపెనర్లు చెన్నైపై క్యాపిటల్స్ ఘనవిజయం క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది.ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ చెన్నై బౌలర్లను ఉతికారేస్తున్నారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి ద�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�
కరోనా మహమ్మారి | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�
కేసుల పెరుగుదలతో డిమాండ్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్న అధికారులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు,
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటే, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమై ప�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడం కలకలం రేపింది. నగరంలోని పంజాబి బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం మంగళవారం నేలకొరిగింది. శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకు�