ఢిల్లీ ఎయిమ్స్లో అందుబాటులోకి ఓపీడీ సేవలు | కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎయిమ్స్లో ఓపీడీ సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫైల్ను గురువారం మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బ�
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి తొమ్మిదో అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి అన్ని కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. దీంతో పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయ�
కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్ | కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం | దక్షిణ ఢిల్లీలోని లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని షోరూమ్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై శుక్రవారం మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించడంలో ఆయన విఫలమయ్యారని, ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ