కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించింది. ఏప్రిల్ 5 తర్వాత అతితక్కువగా బుధవారం 3846 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 235 మంది మరణించారు. మరోవైపు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగ�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశ రాజధానిలోని జీబీ రోడ్ సెక్స్ వర్కర్లు మరోసారి నిరాశ్రయులయ్యారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి పలు స్వచ్ఛంద సంస్�
న్యూఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వయసు వారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 18-44 వయసు వారికి మరిన్ని వ్యాక్సిన్ల సరఫరా అవ�
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి