న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �
న్యూఢిల్లీ : వరుసగా 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్ లీటర్ �
న్యూఢిల్లీ, మార్చి 22: దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో అతిపెద్దదైన మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తన వాహన కొనుగోలుదారులకు షాక్ ఇవ్వనున్నది. ఏప్రిల్ నుంచి తన అన్ని మోడళ్ల వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింద
త్వరలో పదవులకు రాజీనామాన్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీజర్ సేన్గుప్తా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. గూగుల్కు 15 ఏండ్లపాటు �
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
వివాదాస్పద బిల్లుకు లోక్సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీన్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలో ప్రభుత్వం అంటే ‘లెఫ్టినెంట్ గవర్నరే’ అని పేర్కొనే ‘జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికప్రాం�
బీసీల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మార్చి 22: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు �
న్యూఢిల్లీ : విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న కీడ్రాకారుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే నలుగురు వై
2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం: సీఈసీ అరోరా2-3 నెలల్లో పైలట్ ప్రాజెక్టుఎక్కడినుంచైనా ఓటేసే అవకాశంన్యూఢిల్లీ, మార్చి 20: మరో మూడేండ్లలో (2024లో) జరిగే లోక్సభ ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ విధానాన్ని అమలు చేసే అవ
వృద్ధిరేటూ బలపడుతుంది గనుల రంగంలో సంస్కరణలపై ఫిక్కీ న్యూఢిల్లీ, మార్చి 20: గనుల రంగంలో చేపట్టే సంస్కరణలు.. దేశ జీడీపీ బలోపేతానికి, ఉద్యోగ-ఉపాధి కల్పనకు దోహదపడగలవని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అభిప్రా�
న్యూఢిల్లీ, మార్చి 20: లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే తమ ప్రభుత్వ పథకానికి ఎలాంటి పేరు పెట్టబోమని.. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రే�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీజేఐగా ఎవరిని నియమించాలో పేరు సిఫారస�
అశోక వర్సిటీకి 150 మంది విద్యావేత్తల బహిరంగలేఖన్యూఢిల్లీ, మార్చి 20: రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అశోక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ప్రతాప్ భాను మెహతా వైదొలగడం దుమారం రేపుతున్నది. దీనిపై తీవ్ర విచారం వ్యక్త�