న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ యధేచ్చగా సాగుతోంది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ లో ఓ రెస్టారెంట్ లో నిల్వ చేసిన 93 �
డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
కరోనాతో కన్నుమూసిన ఆర్ఎల్డీ అధినేత రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిగ్భ్రాంతి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డారని వెల్లడి రాష్ట్ర ఉద్యమానికి పూర్తి మద్దతిచ్చ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వరుసగా మూడు రోజుల పాటు 400కు పైగా కరోనా మరణాలు నమోదైన అనంతరం బుధవారం మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా 448, 407, 412 మరణాలు నమోదవగా
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీ వికాస్పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోమ్లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఆక్సిజన్, రెమ్డిసివిర్ కొరత వెంటాడుతుండటంతో ఇదే అదనుగా దేశ రాజధానిలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ కాన్సంట్రేటర�
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు కేంద్రంపై మరోసారి మండిపడింద
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సాయాన్ని కోరూత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఢిల్లీకి
ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ : పీయూష్ గోయల్ | కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మం