న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీలపై సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటింటికీ రేషన్ సరుకులు అందించే సరికొత్త పథకానికి అక్కడి సర్కారు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో ఈ నెల 25న ఈ నూతన పథకాన్ని ప్రార�
న్యూఢిల్లీ: రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను ఢిల్లీలో అమలు చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భం�
న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య సిబ్బంది ఆయ
దేశవ్యాప్తంగా అతివలకు నీరాజనం కానుకలను, పథకాలను ప్రకటించిన ప్రభుత్వాలు అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలు కర్ణాటకలో అదనంగా 6 నెలల శిశు సంరక్షణ సెలవులు న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 8: ఇళ్ల�
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు పై ప్రతిపక్షాలు నిలదీత పెట్రోపై పన్నులతో 459% పెరిగిన ఆదాయం గ్యాస్ ధర ఏడేండ్లలో రెట్టింపు: మంత్రి ప్రధాన్ న్యూఢిల్లీ: రెండో విడుత బడ్జెట్ సమావేశాలు సోమవారం వా�
హైదరాబాద్ : అన్నిశాఖల మాదిరే అటవీశాఖలోనూ మహిళలు పనిచేసేందుకు పోటీపడటం గర్వకారణమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అటవీశ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో గురుద్వారా బంగ్లా సాహిబ్ ప్రాంగణంలో 101 బెడ్లతో కిడ్నీ డయాలసిస్ కేంద్రం కొలువు దీరింది. ఆదివారం నుంచి రోగులకు సేవలు ప్రారంభించిన ఈ డయాలసిస్ కేంద్రంలో చిక�
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం ఉత్తరాఖండ్తో జరిగిన ప్రిక్వార్టర్స్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఉత్తరా�
న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి సొంత విద్యా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏర్పాటును కేబినెట్ ఆమోదించినట్లు శన�