న్యూఢిల్లీ : దేశ రాజధానిని తీవ్రంగా వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. మార్చి 31 తర్వాత శనివారం అత్యల్పంగా 2260 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏప్రిల్ 1 నుంచి రోజు�
న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్లు చేసిన షర్జీల్ ఉస్మానీపై ముంబై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయగా ఢిల్లీ పోలీసులు శనివారం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానీ అభ్యంతరకర ట్వీ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త కరోనా కేసులు గురువారం 3,009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కు స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల�
ఢిల్లీలో 197 బ్లాక్ ఫంగస్ కేసులు : ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ | దేశ రాజధాని ఢిల్లీల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ �
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించింది. ఏప్రిల్ 5 తర్వాత అతితక్కువగా బుధవారం 3846 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 235 మంది మరణించారు. మరోవైపు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగ�