న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశ రాజధానిలోని జీబీ రోడ్ సెక్స్ వర్కర్లు మరోసారి నిరాశ్రయులయ్యారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి పలు స్వచ్ఛంద సంస్�
న్యూఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వయసు వారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 18-44 వయసు వారికి మరిన్ని వ్యాక్సిన్ల సరఫరా అవ�
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి నుంచి 25 రోజుల్లో ఏకంగా రూ 11.44 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు ఢిల్లీ పోలీస�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నుంచి బైటపడే మార్గాలుఅన్వేషించే కన్నా విమర్సించేవారి నోల్లు మూయించడం మీదనే కేంద్ర సర్కారు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కఠిన
న్యూఢిల్లీ : దదదేశ రాజధానిని వణికించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఐదు నెలల చిన్నారిని కబళించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ పాప కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. పరికి బాగా జ్వరంగా ఉండటంతో తల్లిదండ్రులు తొ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన