ఒడిశా నుంచి ఢిల్లీకి | ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మం�
ఢిల్లీలో మరో ఘోరం.. బాత్రా దవాఖానలో దుర్ఘటన మృతుల్లో అదే దవాఖాన సీనియర్ వైద్యుడు నగర దవాఖానల్లో మళ్లీ ఆక్సిజన్కు కొరత ఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ న్యూఢిల్లీ, మే 1: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య మళ్�
Nigerian cheated police: ఆర్థిక నేరగాళ్లు కేవలం సామాన్యులనే కాదు, ఏకంగా పోలీస్ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో
Conistable died: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం వాహనం ఢీకొని మున్సీలాల్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. ఢిల్లీలోని అల్ కౌసర్ పికెట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న మున్సీలాల్ను
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని | దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సందర్శించారు.
న్యూఢిల్లీ : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 నుంచి నిందితులు ఈ నిర్వాకానికి పాల్పడుతూ ఇప్పటివరకూ 400 తప్పుడు కొవిడ
తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ తమిళనాట డీఎంకే ప్రభంజనం తొలిసారి సీఎం కానున్న స్టాలిన్ కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే జయం అస్సాంలో అధికారం నిలుపుకోనున్న బీజేపీ పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం ఎగ్జిట్పోల్స్ అం
న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవి�
న్యూఢిల్లీ : కొవిడ్-19 రోగుల చికిత్సలో వాడే కీలక ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిం