న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఘోరం జరిగింది. అక్కను ఏడిపిస్తుంటే అడ్డుకున్న ఓ 17 ఏండ్ల బాలుడిపై ఆకతాయిలు కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈశాన్య ఢిల్లీలోని కాకాజీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఇంటి ముందు లొల్లి పెట్టొద్దన్నందుకు నలుగురు యువకులు ఓ మహిళను, ఆమె కొడుకును కత్తులతో పొడిచి పారిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబ్ బాగ్ ఏరియాలో శ
న్యూఢిల్లీ: సాధారణంగా సీఐ, ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులే విధి నిర్వహణలో గంభీరంగా, సీరియస్గా కనిపిస్తుంటారు. అదే ఐపీఎస్ అధికారుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అంత సీరియస్గా కొంచ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ ఉదయం ఘోరం జరిగింది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన పోలీస్ అధికారి ఢిల్లీ పోలీస్
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై డీజిల్పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90.93, డీజ�