10 నిమిషాల్లోనే ఫలితంన్యూఢిల్లీ, మార్చి 20: మృతదేహానికి కోత పెట్టకుండా శవపరీక్ష (పోస్ట్మార్టం) చేసే అత్యాధునిక వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీలోని ఎయిమ్స్లో శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దక్షిణా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను అపహరించిన దుండగులు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారు. రెండు నెలల తర్వాత బాధిత బాలిక(12)ను ఢిల్లీ పోలీసులు మజ్నుక తిల ప్రాంతం ను�
శ్రీనగర్: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యింది. శ్రీనగర్ నుంచి తొలి నైట్ ఫ్లైట్ నిన్న టేక్ఆఫ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు శ్ర
అండమాన్ దీవుల్లో సీ.ఆరిస్ ఫంగస్ దేశంలోనే మొట్టమొదటిసారి గుర్తింపు ఢిల్లీ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి ఔషధాలకూ లొంగదు ఎక్కడ పుట్టిందన్నది ఇప్పటికీ మిస్టరీనే జపాన్లో మొదటిసారి �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్కు అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేసేందుకు అర్హతా ప్రమ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి�
న్యూఢిల్లీ : మహిళను వేధింపులకు గురిచేసి అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. నిందితుడు ఏడు నెలల కిందట �
న్యూఢిల్లీ : నకిలీ ప్లేస్మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులను మోసం చేస్తూ భారీగా దండుకుంటున్న ముఠా గుట్టను రట్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఈ దందాను నడిపిస్తున్న ఏడుగురు మహిళలను అరెస్ట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలో�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంల�
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో ఆయా నదుల్లో నీరంత
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమైపోతున్నది. ఈ విష రసాయనాల కారణంగా యమునా నదిలో విషపు ను�