వృద్ధులు, దివ్యాంగులకు సదుపాయం జూన్ 30 వరకూ కరోనా మార్గదర్శకాల పొడిగింపు న్యూఢిల్లీ, మే 27: వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి దగ్గర్లోనే కరోనా వ్యాక్సిన్ సులభంగా లభించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల
న్యూఢిల్లీ, మే 27: బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగిస్తున్న ‘యాంఫోటెరిసిన్ బీ’ ఔషధాన్ని కస్టమ్స్ డ్యూటీ లేకుండానే దిగుమతి చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఈ పన్ను రద్దుపై కేంద్రం నిర్ణయం తీసు
రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి యూపీలో టీకాలు మారడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ న్యూఢిల్లీ, మే 27: ‘ఒకే వ్యక్తి రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకొంటే ఆ వ్యక్తిపై గణనీయమైన ప్రతికూల �
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్ర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తల్లడిల్లిన దేశ రాజధాని క్రమంగా తేరుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్ట స్థాయిలో 2 శాతం దిగువకు పడిపోవడం ఊ
కరోనాతో హెచ్యూ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ కళాశాలలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కరోనా బారినపడి మృతి చెందారని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
నేడు బ్లాక్ డే| కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలకు నేటితో ఆరునెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు బ్లాక�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని అడ్డుపెట్టుకుని అక్రమంగా దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాన్ని నిందిత
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బుధవారం బ్లాక్ డేకు పిలుపు ఇచ్చిన క్రమంలో రైతులు గుమికూడరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ సూచించారు. రైత�
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.