వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం | దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ 24 గంటల నగరాన్ని ఆవిష్కరించేలా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఢిల్లీ -2041 ముసాయిదాను రూపొందించింది. �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�
దుండగుల కాల్పుల్లో ట్రక్ డ్రైవర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఓ ట్రక్కు డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
రాష్ర్టాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ 21 నుంచి షురూ.. 75% టీకాలను కేంద్రమే కొంటుంది ప్రైవేటుకు 25%.. పిల్లల కోసం 2 టీకాలు నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం జాతినుద్దేశించి ప్రసంగంలో ప�
కొవాగ్జిన్ ప్రభావంపై ఢిల్లీ ఎయిమ్స్లో కసరత్తు ప్రారంభం 2-18 ఏండ్లలోపు వారిపై.. స్క్రీనింగ్ తర్వాత ఎంపిక 28 రోజుల్లో రెండు డోసులు కొత్తవేవ్ల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న హెచ్చరికలతో ట్రయల్స్ న్యూఢిల్లీ,
కొవాగ్జిన్తో 80% మందిలో దేశవ్యాప్త అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో అందుబాటులో ఉన్న రెండు రకాల టీకాల్లో.. కొవాగ్జిన్కన్నా కొవిషీల్డ్తోనే యాంటీబాడీల (ప్రతిరక్షకాల) ఉత్పత్తి ఎక్కువగా జరుగుతు
విధివిధానాల ఖరారుకు సమయం కోరిన కేంద్రం అంగీకరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూన్ 7: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం విధివిధానాలు ఇంకా సిద్ధం కాలేదని, చర్చలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం సుప్రీంక�
వ్యాక్సినేషన్ సెంటర్లుగా పోలింగ్ బూత్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ స
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మం�