న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్స
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమ�
న్యూఢిల్లీ: పిల్లల గొంతునులిమి ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మరణించగా, పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సుశీల్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్�
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి
బీజేపీ నాయకుడు | భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ
న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం �
న్యూఢిల్లీ, మార్చి 29: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి అని మెసేజ్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా.. అయితే ఈ సారి తొందరపడకండి. ‘సిస్టమ్ అప్డేట్’ అని వస్తే ఒకటికి ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�