దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధవారం ఇలా గొడుగుల కింద వెళ్తూ కనిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా