ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు వేసవి సెలవులు పొడిగించాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలుండటం, హాస్టళ్లల్లో నీటి కొరత వంటి సమస్యల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఉత్తర తెలంగాణలోనే అన్ని రంగాల్లో కరీంనగర్ ది ప్రత్యేక స్థానం. ఇక మద్యం విషయం చెప్పనవసరం లేదు. ఇక ఎండాకాలం కావడంతో మద్యం విక్రయాలు మరింతగా పెరిగిపోతుంటాయి.
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది వడదెబ్బ బారినపడుతున్నారు. అయితే దీనిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు. నగరంలో ప్రజలు రోడ్డెక్కేందుకే జంకుతున్నారు. సాయంత్రం వరకు నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కు�
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఈత, తాటి వనాలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గౌడ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈత, తాటి చెట్ల�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్నగర్కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదె�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ దంచికొట్టింది. నిప్పుల కుంపటిని తలపించిం ది. గడిచిన ఐదారు రోజులుగా భానుడు భగభగ మండుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండల ధాటికి శుక్రవారం 9 మంది మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లికి చెందిన జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లికి చెంది న సమ్మక (65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉ�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న మోదవుతుంటే.. ఉపాధ్యాయులు మాత్రం వీధుల వెంట తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. బడిబాట, జనగణన వివరాలు సేకరిస్తూ రెండింటి మ ధ్య నలిగిపోతున్నారు. ఈన�
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ�
భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు.