మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగరోజే. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ రోజున ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతాకాదు. వారందరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగా అప్డేట్ని ‘విశ్వంభర’ టీమ్ వ
ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది.
రాష్ట్రంలో భిన్న వాతారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించి, వేసవి పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి.
May Flower | వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చెట్లు, పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందర్నీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, వడగాలులతో గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. అధిక వేడి వాతావరణంలో శరీ�
ఇప్పటి పిల్లలు చాలావరకు తరగతి పుస్తకాలే చదువుతారు. హై స్కూల్కు చేరుకునే సరికి ఆటలు, సినిమా పేజీలను దినపత్రికల్లో చూసే ప్రయత్నం చేస్తుంటారు. అంతేతప్ప రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాలు తెలుసుక�
Summer | రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ ప్రభావంతో జనంతో పాటు జంతువులు అల్లాడుతున్నాయి. వీధి కుకలపై వేసవి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. ఒకవైపు నీళ్లు, ఆహారం దొరక, మరోవైపు ఎండ వేడితో శరీర ఉష్�
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
వేసవికాలం వచ్చిందంటే చాలు తాటిముంజలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసిన తాటిముంజల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వేసవి కాలంలో షాద్నగర్ పట్టణంలో విక్రయించే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, శీతల
వేసవి ఉక్కపోతకు చెమట ఎక్కువ పడుతుంది. సాయంత్రానికి శరీరమంతా తడిసి ముద్దవుతుంది. కాటన్ బట్టలు వేసుకున్నా.. కంపు వాసన కొడతాయి. ఫలితంగా దురద, దానివెంటే దద్దుర్లు ఇబ్బంది పెడతాయి. ఇక ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. �
Summer | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవిలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి లేకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి సూచించారు. మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు.