Harish Rao | హైదరాబాద్ : పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం ను
Hyderabad | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి.
Monsoon | రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. త�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మించడంతో చెరువులన్నీ వేసవి కాలంలో సైతం జలకళను సంతరించుకున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్న
Hyderabad | హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ�
TS Weather Updates | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం�
Anganwadi | అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
రోహిని కార్తేలో రోకల్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. శనివారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రత ఆల్టైం రికార్డ్ నమోదైంది. హుజూర్నగర్ మండలం లక్కవరం రోడ్డులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా సగటు కనిష్ట ఉష్ణో�
వేసవి కాలంలో చేపల పెంపకంపై తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం కొనసాగుతోంది. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడప్పుడు కాస్త ఆకాశం మేఘావృతమై ఉండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశ
ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
Telangana | ఐనవోలు: ఒక్కగానొక్క కూతురికి చెవులు కుట్టించి పండుగ చేయాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు! ఇందుకోసం కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయడంతో పాటు ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకో మూడు రోజు�