వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
వేసవికాలం వచ్చిందంటే చాలు తాటిముంజలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసిన తాటిముంజల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వేసవి కాలంలో షాద్నగర్ పట్టణంలో విక్రయించే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, శీతల
వేసవి ఉక్కపోతకు చెమట ఎక్కువ పడుతుంది. సాయంత్రానికి శరీరమంతా తడిసి ముద్దవుతుంది. కాటన్ బట్టలు వేసుకున్నా.. కంపు వాసన కొడతాయి. ఫలితంగా దురద, దానివెంటే దద్దుర్లు ఇబ్బంది పెడతాయి. ఇక ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. �
Summer | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవిలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి లేకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి సూచించారు. మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు.
ఇది ఎండకాలం. ఎండలు మండే కాలం. నిన్నటి ఉష్ణోగ్రతను నేటి ఉష్ణోగ్రత అధిగమిస్తున్నది. కాలంతోపాటే మన అలవాట్లు, ఆహార విధానంలో మార్పులు రావాలి. లేకపోతే భగభగ మండే ఎండ శరీరంలోని నీటిని గటగటా తాగేస్తుంది. ఒంట్లో హు�
కాంగ్రెస్ ప్రభుత్వంలో పశువులకు కూడా గోస తప్పడంలో లేదు. వేసవి కాలంలో నీటి తొట్లను నింపకపోవడం వల్ల తాగునీరు దొరక్క పశువులు అల్లాడిపోతున్నాయి. నీటి తొట్ల నిర్వహణను గతంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం చూసుకున�
ముఖ సౌందర్యం ఇనుమడించేందుకు రకరకాల మాస్క్లను వేసుకుంటూ ఉంటాం. అయితే అవికూడా కాలానుగుణంగానే ఉండాలంటుంది సౌందర్యశాస్త్రం. అప్పుడే మన చర్మం మిలమిలా మెరుస్తుంది.
హలో జిందగీ. ఎండకాలం తరచూ వేడి చేయడం, దానివల్ల మూత్రం మంటగా రావడం, లేదా విరేచనాలు అవ్వడంలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి.
కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.