Summer | ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి ప్రతాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఉదయం 9 గంటలు అయ్యిందంటే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
Water trough | పశువుల నీటి తొట్టిని అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో నీటి తొట్టిలను అందుబాటులోకి తీసుకు వస్తే, పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.
Power Cuts | నిత్యం కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరెంటు కోతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.
భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక వ్యాయామం చేసేవారికైతే.. ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లు.. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుక�
వేసవి వచ్చిందంటే.. ఇంట్లో పుచ్చకాయ ఉండాల్సిందే! మండే ఎండల్లో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వాలన్నా, రోజంతా హైడ్రేటెడ్గా ఉండాలన్నా.. ఈ పండును ఆశ్రయించాల్సిందే! అయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పుచ్చకాయ�
ఎండకాలం వేడిని తట్టుకోవాలంటే కూలర్లలోనే కాదు, పొట్టలోనూ నీళ్లను దండిగా నింపాల్సిందే. కానీ ఎంత ఎండకాలమైనా మాటిమాటికీ నీళ్లు తాగడం కాస్త కష్టంగానే ఉంటుంది.
IMD: ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో హీట్వేవ్ మరింత ఎక్కువగా ఉంటుంద�
తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసు�
అడవి బతికితే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దొ రుకుతుందని గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు గ్రీన్ కవరేజ్ పెరిగేందుకు దోహదపడింది. అడవిపై కత్తిగట్టే యత్నం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో అడ�
మార్చి నెలలోనే ఎండలు ముదురడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.