రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడి, వడగాలులు ధాటికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం సతమతమవుతున్నారు.
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ
పండ్లలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఆ పండును నేరుగా తిన్నప్పుడు.. రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని ఫైబర్ తగ్గిస్తుంది. కానీ, పండ్ల నుంచి రసాన్ని తీసినప్పుడు.. అందులోని పీచు పదార్థం మొత్తం పోతుంది. �
వేసవిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు.. జీర్ణాశయాన్ని ఇబ్బంది పెడతాయి. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు దాడిచేస్తాయి. ఉష్ణోగ్రతలతోపాటు అధిక చెమట వంటి అనేక కారకాలు.. ఈ సమస్యలకు కారణం అవుతాయి. అయితే, వీటినుంచ�
ఈ వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించడానికి డైసన్ కంపెనీ ‘హష్జెట్ మినీ కూల్ఫ్యాన్'ను తయారుచేసింది. కేవలం 212 గ్రాముల బరువుండే ఈ మినీ ఫ్యాన్ను మెడలో వేలాడదీసుకోవచ్చు. ఇందులో 65,000 ఆర్పీఎం వరకూ తిరిగే బ్ర�
‘బ్లాంకెట్స్' అంటే చలికాలంలో మాత్రమే వాడుకునేవి అనుకుంటారు. అయితే, వేసవిలోనూ చల్లగా నిద్రపోయేందుకూ బ్లాంకెట్స్ ఉపయోగపడతాయి. అవే.. కూలింగ్ బ్లాంకెట్స్! సాధారణ దుప్పట్ల కన్నా భిన్నంగా ఉండే ఈ బ్లాంకెట్
Heat Wave | రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్�
ఎండలు దంచికొడుతున్నాయి. ఇల్లు దాటితే శరీరం డీహైడ్రేషన్కు గురవుతోంది. కొంతమంది మంచం పడుతున్నారు. ఎండలో ఎకువ సమయం గడిపితే శరీర ఉష్ణోగ్రత పెరగడం, శరీరంలోని నీరు తగ్గడం జరుగుతుంది.
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి.
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ
వేసవిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ కార్యాలయానికే పరిమితమవుతున్నారంటూ ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం ఉదయమే సీఎండీ తనతో ప
రాష్ట్రంలో బడులకు నేడే చివరి పనిదినం కానున్నది. రేపటి నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. మళ్లీ జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకోనున్నాయి.
ఎండాకాలం వచ్చిందంటే చాలు రసాయన పరిశ్రమల్లో ఎక్కువ ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. యాజమాన్యాలు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాల�
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది