వేసవి కాలంలో పడుకుంటే పదేపదే మెలకువరావడం, అటూ ఇటూ దొర్లడం, అయినా నిద్ర పట్టకపోవడం కొందరి సమస్య. మరికొందరు పొద్దున లేవగానే మళ్లీ నిద్రపోతారు. రాత్రి నిద్ర సరిపోక.. మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇది సమయాన�
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతోపాటు ఆరోగ్య సేవల విభాగం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల డీహైడ్రేషన్, హీట్ ఎగ్జా�
Farmers | వరి ధాన్యం దింపుకునేనంతవరకు కదిలేది లేదంటూ రైతులు మండుటెండలో భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్, సివిల్ సప్లై డిటి మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని రైతుల�
వేసవి తాపానికి ‘సబ్జా గింజలు’ సమర్థంగా చెక్ పెడతాయి. వాటి బరువు కంటే 10-12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. అందుకే.. సబ్జా గింజలతో చేసే డ్రింక్ శరీరానికి గంటల తరబడి హైడ్రేషన్ అందిస్తుంది. ఇక శరీరంలోని అ
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి.
ఎండలు, వర్షాభావం కారణంగా నేల ఎండిపోవడం వల్ల యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ విశ్లేషణ ప్రకారం నేలలోని తేమ తగ్గిపోవడం సహజ యాంటీబయోటిక్స్ పరిమాణాన్ని పెంచుతూ,
Badam Milk | ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంటే జనం భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే.. శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అలాంటప్పుడు ఏదైనా చల్లగా తాగ�
మండే ఎండలు మనుషులతోపాటు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, పెంపుడు కుక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, వేసవి తాపం నుంచి వాటిని రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాల్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా �
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
మార్చిలోనే ఎండలు (Summer Heat) మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎం�
వేసవి కాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచ�
రాష్ట్రంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరో నాలుగు రోజుల్లో 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.