చార్మినార్ : నగరంలో వేసవి ప్రతాపం అప్పుడే మొదలైంది. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి అనేక ఉపశమనాలు చేస్తున్నా భానుడి సెగలు చెమటలు పోయిస్తున్నాయి. హైదరాబాద్ జూలోని జంతువులు �
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
జలవిహార్ | అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు.
అబ్బా.. ఏం ఎండలు!! ఎండ వేడికి ఒళ్లు మండిపోతోంది!! ఈ ఎండలతో శరీరం అంతా వేడెక్కి ఉన్న ఈ ఏనుగులను ఒక్కసారిగా నీటిలోకి తీసుకురావడంతో ఎంతో రిలాక్స్ అయ్యాయి. ఆ చల్లదనాన్ని ఫీలవుతూ నీటితో ఇష్టం వచ్చిన�
మండుతున్న ఎండలతో పెరిగిన విద్యుత్ డిమాండ్ 57మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వినియోగం మే నెలలో 78కి చేరే అవకాశం గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతున్నది. విద్యుత్ మీ�
నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడకం తక్క�