బహిరంగ ప్రదేశంలో ఉపయోగించని, వాడటానికి పెట్టని మోటారు వాహనంపై పన్ను విధించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మోటారు వాహనాల పన్ను అనేది పరిహారపూర్వక స్వభావం కలిగినదని తెలిపింది. అటువంటి వాహనం యజమానిపై పన్న
Flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇండోర్ (Idore) కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (Air India flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానం కుడి ఇంజిన్లో మంటలు రేగినట్లు సూచన అందుకున్న పైలట్ (Pilot).. ఆ వి
ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంత
Sadha | దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఈ తీర్పును చాలామంది సమర్థిస్తుండగా.. జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప�
PM Modi | భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం కోసం తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ ర
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై చర్యలు చేపట్టాలని సిఫార్సు చేస్తూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్�
ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తటంతో అత్యవసరంగా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న�
ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికార ప్రకటన హెచ్చరించింది. మా
Fire at AIIMS | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS)లోని ట్రామా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పుత్తడి మళ్లీ రూ.99 వేల మార్క్ను అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఊ
Gold Prices | గతకొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో మదుపరులు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటుండటం.. ఈ విలువైన మెటల్స్ మార్కెట్లను తిరోగమనం
సమాజంలోని అసమానతలను పరిష్కరించకుండా ఏ దేశమూ నిజమైన ప్రగతిశీల లేదా ప్రజాస్వామ్యమైన దేశంగా చెప్పుకోలేదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం, సామాజిక ఐక్యత, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడ�