Delhi judge : దేశ రాజధాని ఢిల్లీలో యువ జడ్జి అనుమానాస్పదంగా మరణించాడు. మృతుడిని అమన్ కుమార్ శర్మ (30)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తోంది.
US Freedom 250 | ఈ ఏడాది జూలై 4న 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికా జరుపుకోనున్నది.
ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఫ్రీడమ్ 250’ పోస్టర్లు ఉన్న ఆటోలను ఢిల్లీలో ఆవిష్కరించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ ముంగిట ఉన్న నోయిడా.. కార్మికుల నిరసనలతో దద్దరిల్లింది. జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్రరూపం దాల్చింది. మూడురోజులుగా నోయిడా పారిశ్రామికవాడలో నిరసన చే�
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌప
Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హన�
Gold prices : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది.
Abdul Basit | పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యా
రాజ్యసభలోని 229 మంది సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్' (ఏడీఆర్) నివేదిక తెలిపింది. 27 మందితో బీజేపీ టాప్లో ఉన్నట్టు పేర్కొన్నది. రాజ్యసభలోని 31 మంది ఎంపీ�
minister seethakka | దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన ‘షీ స్పార్క్స్ 2026 (SheSparks 2026)’ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి
Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి.
New Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)కి చెందిన స్టూడెంట్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) విద్యార్థులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.