Gurugram : ఐవీఎఫ్ ప్రక్రియపై అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హరియాణాలో గుర్గావ్ (గురుగ్రామ్)లో మరో సంచలన విషయం బయటపడింది. కొన్ని నెలల క్రితం ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కన్న దంపతులకు ఆ పిల్
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్లో జరిగే
Nuclear Warheads : ఇండియా దగ్గరఅణ్వాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీటిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, ఇటీవలే మన అణు సామర్ధ్యానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సిప్రి (స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ ర
New Delhi : ఫైర్ డిపార్ట్మెంట్ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు నగరవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. అయితే, ఈ తనిఖీల కారణంగా పీజీ హాస్టళ్లను ఉన్నట్లుండి మూసేస్తుండటంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడు�
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
AC auto : ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఏసీ ట్రక్కుల గురించే తెలుసు. కానీ, ఆటోలో కూడా ఏసీ ఉండటం ఎప్పుడైనా చూశారా..? లేదు కదూ. అయితే, అలాంటి ఆటోను చూడాలంటే హరియాణాలోని గుర్గావ్ వెళ్లాల్సిందే.
Sonia Gandhi : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ సర్జరీ నుంచి కోలుకున్న సోనియా గాంధీ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Supreme Court : కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కో
New Delhi : ఢిల్లీ ప్రజలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నగరంలో సోలార్ హట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక షాలిమార్ బాగ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వీటిని ప్రయోగాత్మకంగా �
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
Delhi heat : రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ వారంమంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరనున్నట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీలో శనివారం నలుగురు వ్యక్తులు ఇద్దరు ఈశాన్య రాష్ట్ర మహిళలను వేధించారు. వారి దుస్తులను చించి, జాత్యహంకార దూషణలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు మహిళలను వేధించారు.