New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హన�
Gold prices : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది.
Abdul Basit | పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యా
రాజ్యసభలోని 229 మంది సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్' (ఏడీఆర్) నివేదిక తెలిపింది. 27 మందితో బీజేపీ టాప్లో ఉన్నట్టు పేర్కొన్నది. రాజ్యసభలోని 31 మంది ఎంపీ�
minister seethakka | దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన ‘షీ స్పార్క్స్ 2026 (SheSparks 2026)’ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి
Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి.
New Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)కి చెందిన స్టూడెంట్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) విద్యార్థులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.
తండ్రి మరణం తర్వాత వచ్చే పెన్షన్ కోసం ఓ మహిళ నాలుగు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉందనే కారణంతో పెన్షన్ను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆమె అలహాబాద్ హైక�
తప్పుడు ప్రకటనలతో యూపీఎస్సీ ఉద్యోగార్థులను మోసగించిన న్యూఢిల్లీకి చెందిన వాజీరావు అండ్ రెడ్డి ఇన్స్టిట్యూట్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) రూ.15 లక్షల జరిమానా విధించింది.
Election Commission of India | ఈసీఐ (భారత ఎన్నికల సంఘం ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (SECs)తో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
Delhi woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మహిళ పసి బాలుడిని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని, ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
Lashkar-e-Taiba : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రధాన దేవాలయాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.