New Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)కి చెందిన స్టూడెంట్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) విద్యార్థులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.
తండ్రి మరణం తర్వాత వచ్చే పెన్షన్ కోసం ఓ మహిళ నాలుగు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉందనే కారణంతో పెన్షన్ను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆమె అలహాబాద్ హైక�
తప్పుడు ప్రకటనలతో యూపీఎస్సీ ఉద్యోగార్థులను మోసగించిన న్యూఢిల్లీకి చెందిన వాజీరావు అండ్ రెడ్డి ఇన్స్టిట్యూట్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) రూ.15 లక్షల జరిమానా విధించింది.
Election Commission of India | ఈసీఐ (భారత ఎన్నికల సంఘం ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (SECs)తో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
Delhi woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మహిళ పసి బాలుడిని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని, ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
Lashkar-e-Taiba : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రధాన దేవాలయాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది.
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. అయితే, ఈ సదస్సులో సోమవారం చాలా గందరగోళం తలెత్తింది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ టీంకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. ఆ టీంలోని ఒక సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకులు అమ్మాయిల్ని వేధించారు. అది అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు.
New Delhi : సాధారణంగా వెండింగ్ మెషీన్లు అనగానే వాటిలో వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్స్, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అప్పుడప్పుడూ కాఫీ, టీలు, ఇతర ఫుడ్, చివరకు గోల్డ్ వంటివి కూడా విక్రయిస్తుంటారు.
Budget 2026 : ఈసారి టాక్స్ పేయర్లకు పెద్దగా ఊరట లభించలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న కొత్త పన్నుల్లో ఏవైనా పన్ను మినహాయింపులు, కోతలు ఉండొచ్చని భావించినా.. బడ్జెట్లో అలాంటివేమీ ప్రకటించలేదు.
SWAT commando murder : భర్త చేతిలో గాయపడి మరణించిన స్వాట్ కమాండో కాజల్ చౌదరి హత్య ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాజల్ను హత్య చేస్తున్న విషయాన్ని భర్త అంకుర్.. ఆమె సోదరుడికి ఫోన్లో చెప్పాడు.