విదేశాంగ విధానంలో సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన తేటతెల్లం చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల�
ఇటీవల దేశంలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘమేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 200 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ ఆర్మీ �
ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో తమ కంపెనీలో వేలాది ఉద్యోగాల కోతలు ఉంటాయని ఐబీఎం మంగళవారం ప్రకటించింది. ఏఐతో సంబంధం కలిగిన క్లౌడ్ డిమాండ్ నుంచి ప్రయోజనం పొందడానికి, అధిక లాభం కలిగిన సాఫ్ట్వేర్ విభాగంపై ద
ట్రిబ్యునళ్ల చైర్పర్సన్లు, వివిధ ట్రిబ్యునళ్ల సభ్యులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను నిర్దేశించే ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసన�
జాతీయ రహదారిపై నిర్దిష్ట అవధిలో ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ను బాధ్యుడిని చేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చ
వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశాల్లో, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు) నవంబర�
దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, నాలుగింట మూడు కుటుంబాల్లో కనీసం ఒకరు అస్వస్థతతో బాధపడుతున్నారు. 15,000 మంది నుంచి సేకరించిన సమాచా�
ఈ ఏడాది పదం 67 అని డిక్షనరీ.కామ్ బుధవారం ప్రకటించింది. దీనిని సిక్స్టీసెవెన్ అని కాకుండా ‘సిక్స్ సెవెన్' అని పలకాలని చెప్పింది. 2024లో స్క్రిల్లా విడుదల చేసిన పాట “డూట్ డూట్”లో సిక్స్ సెవెన్ అనే పదం �
రోజుకు కనీసం 4,000 అడుగులు నడిచినా శారీరక ఆరోగ్యం బాగుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం.. వారానికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ విధంగా నడిస్తే సరిపోతుంది.
ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి, సొంతంగా సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామికి శాశ్వత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద భరణం అనేది సామాజిక న్య
పొరుగు దేశాల్లో తలెత్తుతున్న ఆందోళనలు, నిరసనలు మన దేశంలోని పాలకులను ఆలోచనలో పడేస్తున్నాయి. మనదేశంలో.. ము ఖ్యంగా 1974 తర్వాత తలెత్తిన నిరసనలన్నింటిపైనా అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖ అధికారులను అమిత్ షా ఆద�
కుమార్తె వివాహానికి అయ్యే సమంజసమైన ఖర్చులను భరించడం తండ్రి సహజ కర్తవ్యమని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. దంపతులకు విడాకుల మంజూరును సమర్థిస్తూ, కుమార్తె పెళ్లి కోసం రూ.10 లక్షలు చెల్లించాలని భర్తను ఆ