Justice Yashwant Varma : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలాడు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని లోక్సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చ�
Tata Nano : ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా. అదీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా. త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగ�
Umar Khalid : ఉపా చట్టం కింద అరెస్టై జైళ్లో ఉన్న ఉమర్ ఖలీద్ రచించిన పుస్తకంపై చర్చ అంశం వివాదాస్పదంగా మారింది. ఉమర్ ఖలీద్ రచించిన ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్ పుస్తకంపై ఆగష్టు 10, సోమవారం రోజు జేఎన్యూలో చర్చ జరపాలని �
PM Modi | గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 39 పతకాలు (39 Medals) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత పతక విజేతలతో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (
న్యూఢిల్లీలో సబ్సిడీ బియ్యం కొనుగోళ్లు, విక్రయాలలో మూడేండ్లలో రూ. 22 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ)గత 37 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షను విరమించింది.
viral video : ఢిల్లీలోని ఒక బహుళ అంతస్తుల బిల్డింగులోని ఒక ఫ్లాట్లోకి పైనుంచి నీళ్లు వచ్చి చేరాయి. సీలింగ్ పైన పైపులైన్ పగలడంతో భారీగా నీళ్లు, వర్షంలాగా ఇంట్లోకి కురిశాయి.
New Delhi : దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో ఒక మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే దత�
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
New Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ కూలి ఒకరు మరణించారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని, రోహిణి సెక్టార్ 16లో బుధవారం సాయంత్ర�
Sonam Wangchuk : నీట్ సహా వివిధ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున�
E20 petrol : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రో�
New Delhi : దేశరాజధాని ఢిల్లీ పరిధిలో ఒక నవ వధువు అనుమానాస్పదంగా మరణించింది. పెళ్లై మూడు నెలలు కూడా కాకముందే ఆ యువతి బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించింది. ఈ ఘటన ఢిల్లీలోని లోధి కాలని, ఎన్ఎండీసీ రెసిడె�