Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
Delhi heat : రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ వారంమంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరనున్నట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీలో శనివారం నలుగురు వ్యక్తులు ఇద్దరు ఈశాన్య రాష్ట్ర మహిళలను వేధించారు. వారి దుస్తులను చించి, జాత్యహంకార దూషణలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు మహిళలను వేధించారు.
Delhi judge : దేశ రాజధాని ఢిల్లీలో యువ జడ్జి అనుమానాస్పదంగా మరణించాడు. మృతుడిని అమన్ కుమార్ శర్మ (30)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తోంది.
US Freedom 250 | ఈ ఏడాది జూలై 4న 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికా జరుపుకోనున్నది.
ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఫ్రీడమ్ 250’ పోస్టర్లు ఉన్న ఆటోలను ఢిల్లీలో ఆవిష్కరించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ ముంగిట ఉన్న నోయిడా.. కార్మికుల నిరసనలతో దద్దరిల్లింది. జీతాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్రరూపం దాల్చింది. మూడురోజులుగా నోయిడా పారిశ్రామికవాడలో నిరసన చే�
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌప
Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హన�
Gold prices : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది.
Abdul Basit | పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యా