BRICS Summit : ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు వచ్చే వారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సు ప్రారంభానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపుదలే ముఖ్య లక్ష్యమని వల్లేవేస్తున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టు పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)ను సైతం మహారాష్ట్రకు ఇవ్వకపోవడమే అ�
New Delhi : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని 2.3 లక్షల ఇండ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు అందించాలని నిర్ణయించింది.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటనలు వెలుగు చూశాయి. ఒక ఘటనలో మూడేళ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా, మరో ఘటనలో 16 ఏళ్ల యువతిపై కదిలే బస్సులో డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారు.
Delhi : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న దంపతుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అరెస్టైన జంటను మొహమ్మద్ సాహిల్, అతడి భార్య సమీరగా గుర్తించారు.
New Delhi : డేటింగ్ యాప్ స్కాంలో ఒక 67 ఏళ్ల వృద్ధుడు చిక్కుకున్నాడు. ఇద్దరు యువతుల చేతితో మోసపోయాడు. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని �
Justice Yashwant Varma : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలాడు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని లోక్సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చ�
Tata Nano : ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా. అదీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా. త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగ�
Umar Khalid : ఉపా చట్టం కింద అరెస్టై జైళ్లో ఉన్న ఉమర్ ఖలీద్ రచించిన పుస్తకంపై చర్చ అంశం వివాదాస్పదంగా మారింది. ఉమర్ ఖలీద్ రచించిన ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్ పుస్తకంపై ఆగష్టు 10, సోమవారం రోజు జేఎన్యూలో చర్చ జరపాలని �
PM Modi | గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 39 పతకాలు (39 Medals) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత పతక విజేతలతో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (
న్యూఢిల్లీలో సబ్సిడీ బియ్యం కొనుగోళ్లు, విక్రయాలలో మూడేండ్లలో రూ. 22 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.