Helpline | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న.. పర్యటనలో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేంద
Air India flight | ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐ
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
రాజ్యసభ సభ్యులకు కేంద్రం త్వరలోనే ఆధునిక గ్యాడ్జెట్లను ఉచితంగా అందజేయనుంది. తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా వారికి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ప్రొజెక్టర్లు, ఇతర వేరబుల్ గ్యాడ్జెట్లను అందజేస్తారు. రాజ్యస
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకుపోతున్నాయి. రైల్వేశాఖ వందే భారత్�
జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మనదిప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. అమెరికా, చైనా, జర్మ�
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, విన�
తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతు�
జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్ ఈవెంట్లో కనక్ పసిడి పతకంతో మెరిసింది.
Gold Price | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అతివిలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి.
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) మే
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50కు తగ్గించారు. తాజా తగ్గింపుతో వాణిజ్య సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1747.50గా ఉన్నది. గత రెండు వారాలుగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి.
Amit Shah | పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. దాడికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు కేంద