రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్
ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మరణంపై పోరాడుతున్న అతడి తల్లి తాజాగా ఆ రోజు తన కుమారుడు నివసిస్తున్న శాన్ఫ్రాన్సిస్కోలోని అపార్ట్మెంట్ ఫొటోను షేర్ చేసింది.
Crime news | సోషల్ మీడియా (Social media) లో పరిచయమైన స్నేహితుడి మాయమాటలు నమ్మి బ్రిటన్ (Britain) కు చెందిన ఓ యువతి అతడిని కలిసేందుకు భారత్ (India) కు వచ్చింది. కానీ స్నేహితుడి చేతిలోనే ఆమె మోసపోయింది.
ఎవరెస్ట్ శిఖరం కన్నా 100 రెట్లు ఎత్తయిన రెండు భారీ నిర్మాణాలు భూమి కింద ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? అనే వివరాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మేరీలాండ్ విశ్వవిద్యాలయం జియాలజిస్ట్ వేద్ లెకీ తెలిపిన
ద్రవ పదార్థం (లిక్విడ్) ఘన పదార్థం (సాలిడ్)గా మారడాన్నే ఘనీభవన ప్రక్రియ అంటారని మనందరికీ తెలుసు. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతినే ఘనీభవింపజేయగలిగింది. నానో టెక్నాలజిస్�
మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందన�
Microplastics | మైక్రోప్లాస్టిక్లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రక�
Nitin Gadkari | పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా�
వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క�
హాస్యం పేరిట చౌకబారు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా దెబ్బకు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియా వేదికలపై గుర్తింపు అందుకు
ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై
కేంద్ర ప్రభుత్వం ఎర్ర కంది పప్పుపై 10 శాతం సుంకం విధించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దిగుబడి సుంకం 5 శాతం కాగా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ) 5 శాతంగా పేర్కొ�
ఛాతీలోనొప్పి రావడంతో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖఢ్ ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్లో చేరారు. 73 ఏండ్ల ధన్ఖఢ్కు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనన
భారత్కు చెందిన లలిత్ పాటిదార్(18) ముఖమంతా జుట్టు కలిగిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. అతడి ముఖంపై ప్రతి సెంటీ మీటర్కు 201.72 వెంట్రుకలున్నాయని గిన్నిస్ రికార్డ్స్ సంస�
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి భూమి మీదకు తిరుగు ప్రయాణం ఎప్పుడు? అన్న దానిపై సందిగ్ధత నెలకొన్నది.