జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తున్న వేళ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్లోకి ఓ వ్యక్తి కేక్ బాక్సు పట్టుకుని వెళ్లడం చర్చనీయాంశమై�
Supreme Court | అత్యాచార కేసుల విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు �
మన దేశంలోని ప్రైవేట్ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని శుక్రవారం విడుదలైన లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకా
200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కియేలోని మ�
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�
కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎన్నో ఏండ్లుగా తిష్ఠ వేసి ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. ‘ఒకే మంత్రిత్వ శాఖలో చాలా సంవత్సరాలుగా కొందరు అధికారులు పా
వక్షోజాలను పట్టుకోవడం, పైజమా తాడును తెంపడం వంటి చర్యలు అత్యాచారం నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్పై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడ�
రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్
ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మరణంపై పోరాడుతున్న అతడి తల్లి తాజాగా ఆ రోజు తన కుమారుడు నివసిస్తున్న శాన్ఫ్రాన్సిస్కోలోని అపార్ట్మెంట్ ఫొటోను షేర్ చేసింది.
Crime news | సోషల్ మీడియా (Social media) లో పరిచయమైన స్నేహితుడి మాయమాటలు నమ్మి బ్రిటన్ (Britain) కు చెందిన ఓ యువతి అతడిని కలిసేందుకు భారత్ (India) కు వచ్చింది. కానీ స్నేహితుడి చేతిలోనే ఆమె మోసపోయింది.
ఎవరెస్ట్ శిఖరం కన్నా 100 రెట్లు ఎత్తయిన రెండు భారీ నిర్మాణాలు భూమి కింద ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? అనే వివరాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మేరీలాండ్ విశ్వవిద్యాలయం జియాలజిస్ట్ వేద్ లెకీ తెలిపిన
ద్రవ పదార్థం (లిక్విడ్) ఘన పదార్థం (సాలిడ్)గా మారడాన్నే ఘనీభవన ప్రక్రియ అంటారని మనందరికీ తెలుసు. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతినే ఘనీభవింపజేయగలిగింది. నానో టెక్నాలజిస్�
మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందన�
Microplastics | మైక్రోప్లాస్టిక్లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రక�
Nitin Gadkari | పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా�