విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ
మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాల్ని అడ్డుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించగా, 84 రకాల ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆదివారం ఈమేరకు ‘సీడీఎస్సీవో’ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర�
ధూమపాన ప్రియులకు చేదువార్త. త్వరలో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూడటానికి కేంద్రం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని యోచిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 28 శాతం, ఇతర �
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్కు బుధవారంతో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం బుధవారం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం వెల్లడి కానుంది.
దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జంట హత్యల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు మరణ శిక్ష విధించాలని మంగళవారం న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ �
Railway Station | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని కౌంటర్లో ప్లాట్ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
Lalu Prasad Yadav | కుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. మహా కుంభమేళా అర్థరహితమని అన్నారు. స్టేషన్లో తొక్కిస�
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఈవీలకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థకు చెందిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 మాడళ్లకు తొలిరోజే 30,170 బుకింగ్లు వచ్చాయని తెలిపింది. వీటి మొత్తం నికర విలువ రూ.8,472 కోట్ల�
1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన విధ్వంసకాండ సందర్భంగా ఢిల్లీలోని సరస్వతీ విహార్లో ఇద్దరు వ్యక్తుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పు వె
Luxury Home Prices | లగ్జరీ ఇండ్ల ధరల్లో ఢిల్లీ ఆరవ, ముంబై ఏడో స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఇటలీలోని మనీలా నగరం మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకొనే వారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీ�
24 దేశాలకు చెందిన సుమారు 90 మంది ఫోన్లను స్పైవేర్ ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేశారని వాట్సాప్ వెల్లడించింది. బాధితుల్లో పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులు ఉన్నారని, ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్కు చ
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలుపకుండా తనవద్దే ఏండ్లుగా అట్టిపెట్టుకుంటున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన తన సొంత విధానాన్ని అవలంబి�
ట్రాయ్ గురువారం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే, ల్యాండ్లైన్ యూజర్లు లోకల్ కాల్స్ కోసం 10 అంకెలను తప్పనిసరిగా డయల్ చేయాల్సి రావచ్చు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల కోసం ఫిక్స్డ్ లైన్ ఫోన్ నంబర్�