వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క�
హాస్యం పేరిట చౌకబారు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా దెబ్బకు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియా వేదికలపై గుర్తింపు అందుకు
ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై
కేంద్ర ప్రభుత్వం ఎర్ర కంది పప్పుపై 10 శాతం సుంకం విధించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దిగుబడి సుంకం 5 శాతం కాగా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ) 5 శాతంగా పేర్కొ�
ఛాతీలోనొప్పి రావడంతో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖఢ్ ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్లో చేరారు. 73 ఏండ్ల ధన్ఖఢ్కు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనన
భారత్కు చెందిన లలిత్ పాటిదార్(18) ముఖమంతా జుట్టు కలిగిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. అతడి ముఖంపై ప్రతి సెంటీ మీటర్కు 201.72 వెంట్రుకలున్నాయని గిన్నిస్ రికార్డ్స్ సంస�
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి భూమి మీదకు తిరుగు ప్రయాణం ఎప్పుడు? అన్న దానిపై సందిగ్ధత నెలకొన్నది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆయన సన్నిహిత సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువులో రెండుసార్లు విఫలమైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడ�
దేశంలో స్మార్ట్వాచీలకు గిరాకీ తగ్గిపోయింది. గత ఏడాది భారత్కు వాటి సరఫరా 30 శాతం పడిపోయింది మరి. వినియోగదారులకు సంతృప్తికర అనుభవం లేకపోవడం, కొరవడిన కొత్తదనం తదితర కారణాలే ఇందుకు కారణమని సోమవారం కౌంటర్�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పుత్తడి ధర మళ్లీ రూ.89 వేల మార్క్ను అధిగమించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్ర�
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి, కల్పాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం ఎన్నుకున్నారు. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి ఆప్ అ�
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ
మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాల్ని అడ్డుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించగా, 84 రకాల ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆదివారం ఈమేరకు ‘సీడీఎస్సీవో’ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర�
ధూమపాన ప్రియులకు చేదువార్త. త్వరలో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూడటానికి కేంద్రం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని యోచిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 28 శాతం, ఇతర �