సాధారణంగా సంతానంలో మధ్యములను అందరూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా ఇంటికి పెద్దవాడనో, చిన్నోడు అనో గారాబం చేస్తారే తప్ప వారిద్దరి మధ్యన పుట్టిన వారిని అంతగా పట్టించుకున్నట్టు అన్పించదు. అయ
ఏడేళ్ల కాలానికి విస్తరించిన రూ. 34,300 కోట్ల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మార్చే ప్రయాణాన్ని వేగవంతం చేయడం, ఈ రంగంలో స�
Reproduction | చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రెండు మగ ఎలుకలను ఉపయోగించి, సంతానాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, ఆ సంతానం ఎక్కువ కాలం జీవించేలా చేయగలిగారు. స్టెమ్ సెల్ రీసెర్చ్, పునరుత్పాదక వైద్య
భారత్లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి.
శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యక�
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం ఉండాలని ఒక పక్క, వారానికి 90 గంటల పని వేళలు ఉండాలని ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సిఫార్సుపై మరో పక్క జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగానికన్నా తాము కుటుంబానికే ఎక�
తన ఆస్తిని పూర్తిగా తన కుమార్తెకు ఇవ్వడానికి భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ మహిళ సఫియా సుప్రీంకోర్టును మంగళవారం కోరారు. తనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారని; కుమారుడు ఆటిజంత�
బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మా
Kho Kho World Cup | భారత ఒలింపిక్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్-నేపాల్ దేశాల�
చదువుకోవడానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెలకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కుమార్తెలకు గల తోసిపుచ్చలేని, చట్టబద్ధంగా అమలు చేయదగిన, ప్రామాణిక హక్కు అని వివరించింది. భార�
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నార�
భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని �