తన ఆస్తిని పూర్తిగా తన కుమార్తెకు ఇవ్వడానికి భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ మహిళ సఫియా సుప్రీంకోర్టును మంగళవారం కోరారు. తనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారని; కుమారుడు ఆటిజంత�
బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మా
Kho Kho World Cup | భారత ఒలింపిక్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్-నేపాల్ దేశాల�
చదువుకోవడానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెలకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కుమార్తెలకు గల తోసిపుచ్చలేని, చట్టబద్ధంగా అమలు చేయదగిన, ప్రామాణిక హక్కు అని వివరించింది. భార�
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నార�
భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని �
రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ఏడు రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు ర�
వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకొని మరో మైలురాయి సాధించింది! ఇందుకు సంబంధించి గురువారం రాజస్థాన్లో నిర్వహించిన ట్రయల్ రన్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంటు ఎదుట ఓ వ్యక్తి బుధవారం ఆత్మాహుతి యత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్కు చెందిన జితేంద్ర పార్లమెంటు ఎదుట ఉన్న పార్క్లో పెట్రోల్ వంటి పదార్థ�
దేశాన్ని కుదిపేసిన భయంకరమైన నిర్భయ సామూహిక హత్యాచార ఘటన జరిగి 12 ఏండ్లు దాటుతున్నా, దేశంలో ఇప్పటికి పరిస్థితులు మారలేదని, ఈ దేశంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని నిర్భయ తల్లి ఆశా దేవి ఆందోళన వ్యక్తం చేశారు. 16 డిసె�
దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. కోల్కతాలో జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయ
దుబాయ్లో పర్యటించాలనుకునే భారతీయులకు కొత్త కష్టాలు వచ్చా యి. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కు వెళ్లాలని చాలా మంది భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ దుబాయ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మ