Luxury Home Prices | లగ్జరీ ఇండ్ల ధరల్లో ఢిల్లీ ఆరవ, ముంబై ఏడో స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఇటలీలోని మనీలా నగరం మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకొనే వారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీ�
24 దేశాలకు చెందిన సుమారు 90 మంది ఫోన్లను స్పైవేర్ ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేశారని వాట్సాప్ వెల్లడించింది. బాధితుల్లో పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులు ఉన్నారని, ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్కు చ
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలుపకుండా తనవద్దే ఏండ్లుగా అట్టిపెట్టుకుంటున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన తన సొంత విధానాన్ని అవలంబి�
ట్రాయ్ గురువారం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే, ల్యాండ్లైన్ యూజర్లు లోకల్ కాల్స్ కోసం 10 అంకెలను తప్పనిసరిగా డయల్ చేయాల్సి రావచ్చు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల కోసం ఫిక్స్డ్ లైన్ ఫోన్ నంబర్�
తన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానప్పటికీ భార్య తన రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు కలిగి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనప్పటికీ, అతని నుంచి వేరుగా ఉంటూ రెండ
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యమహా మోటర్స్.. వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తన ఫ్లాగ్షిప్ మాడల్స్ ఆర్3, ఎంటీ-03 మాడళ్ల ధరలను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచి అమలులోకిరానున�
సాధారణంగా సంతానంలో మధ్యములను అందరూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా ఇంటికి పెద్దవాడనో, చిన్నోడు అనో గారాబం చేస్తారే తప్ప వారిద్దరి మధ్యన పుట్టిన వారిని అంతగా పట్టించుకున్నట్టు అన్పించదు. అయ
ఏడేళ్ల కాలానికి విస్తరించిన రూ. 34,300 కోట్ల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మార్చే ప్రయాణాన్ని వేగవంతం చేయడం, ఈ రంగంలో స�
Reproduction | చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రెండు మగ ఎలుకలను ఉపయోగించి, సంతానాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, ఆ సంతానం ఎక్కువ కాలం జీవించేలా చేయగలిగారు. స్టెమ్ సెల్ రీసెర్చ్, పునరుత్పాదక వైద్య
భారత్లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి.
శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యక�
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం ఉండాలని ఒక పక్క, వారానికి 90 గంటల పని వేళలు ఉండాలని ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సిఫార్సుపై మరో పక్క జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగానికన్నా తాము కుటుంబానికే ఎక�