విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఖైదీని నిరవధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టంచేసింది. బీహార్లో నాలుగేళ్ల నుంచి కస్టడీలో ఉన్న రౌషన్ సింగ్కు బెయిలు మంజూర�
Vande Bharat Train | భారతీయ రైల్వేశాఖ కొత్తగా మరో రూట్లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త రైళ్లకు ప్రయాణికుల �
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకున్నది. దీంతో ఢిల్లీవాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది.
డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్(21) ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ అందాల పోటీలో తన దేశానికి మొదటిసారి విజయాన్ని అందించారు. శనివారం రాత్రి మెక్సికోలోని అరెనా
వివిధ వాహకాలపైకి ఇన్ఫర్మేషన్ను ఎన్కోడ్ చేయడంపై ఆధునిక కమ్యూనికేషన్ ఎక్కువగా ఆధారపడుతున్నది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా లేజర్ కాంతిని ప్రసారం చేయడం అత్యంత సాధారణ విధానం. డాటా ట్రాన్స్మిషన�
కేంద్ర-రాష్ర్టాలు, వివిధ రాష్ర్టాల మధ్య సమన్వయం, సహకారం కోసం అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత �
గణపతి పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన ఇంటికి రావటంలో తప్పేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రధాని మోదీని తన ఇంటికి ఆహ్వానించటంపై విమర్శలు చేస్తున్నవాళ్లను ఉద్దేశించి సీజేఐ మరోమ�
ఇండోనేషియాలోని లెవోటోబీ లకి లకి అగ్నిపర్వతం సోమవారం అర్ధరాత్రి బద్దలైంది. బూడిద దాదాపు 2,000 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న ఓ గ్రామంలోని ఆరు ఇండ్లు కాలిపోయాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సం�
ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు, సామాజిక సంబంధాలు సరిగాలేక తీవ్రమైన అసంతృప్తితో బతికేవాళ్లు ‘డిమెన్షియా’ (చిత్త భ్రంశం) బారినపడే ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి తేల్చింది.
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. బుధవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.600 దిగి రూ.77,700 వద్ద నిలిచింది.
Uttam Kumar Reddy | న్యూఢిల్లీలో(New delhi) జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సుకు (International Water Week conference) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హాజరయ్యారు.
పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్�
ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు క�