Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని బావ్నా ఇండస్ట్రియల్ ఏరియాలోగల ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢి�
Israel Advisory | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog).
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
Covid-19 | కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ�
Telangana Bhavan | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన�
న్యూఢిల్లీ వేదికగా ఆల్ఇండియా సబ్ జూనియర్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో శివ దీపేశ్(50కి), వేదాంశ్ ప్రసాద్(45కి), అలేటి అభినవ్(50కి), శ్లోక్ పాప్�
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్ర�
ప్రతి 2 నెలలకు ఒకసారి దత్తత డ్రైవ్ చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య, దత్తత కోసం రిజిస్టర్ చేస�
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో (Etawah) మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్లో (Delhi-Sahara
దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు బుధవారం సాయంత్రం మంటల్లో చిక్కుకున్న�
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్తో దే�