Anuradha Paudwal | ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ శనివారం బీజేపీ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ నుంచి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇన్చార్జి అరుణ్ �
Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేంద�
భారతీయులకు గత ఏడాది రికార్డుస్థాయిలో 14 లక్షల వీసాలను జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ సోమవారం వెల్లడించింది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం వేచిచూసే సమయాన్ని 75 శాతానికి తగ్గించగలిగామని �
హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పులు చేస్తూ శనివారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, మధ్యాహ�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని బావ్నా ఇండస్ట్రియల్ ఏరియాలోగల ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢి�
Israel Advisory | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog).
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
Covid-19 | కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ�
Telangana Bhavan | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన�