అధిక వేతనాలపై పెన్షన్కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.
GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) వచ్చే నెలలో జరగనుంది.
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 80 శాతం వరకు పది జిల్లాల్లోనే జరుగుతున్నట్లు ఫ్యూచర్ క్రైమ్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్) నివేదిక వెల్లడించింది.
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి సెల్టోస్, కారెన్స్ మాడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా నేషనల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్�
మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణంలో మార్పులు వస్తుండటంతో కాలుష్యరహిత ఇంధనాలపై ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసినట్లు టెక్సాస్ల�