దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 80 శాతం వరకు పది జిల్లాల్లోనే జరుగుతున్నట్లు ఫ్యూచర్ క్రైమ్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్) నివేదిక వెల్లడించింది.
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి సెల్టోస్, కారెన్స్ మాడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా నేషనల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్�
మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణంలో మార్పులు వస్తుండటంతో కాలుష్యరహిత ఇంధనాలపై ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసినట్లు టెక్సాస్ల�
కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
ప్రాథమిక రాజ్యాంగ నిర్మాణంపై కోర్టు బయట కాదు.. కోర్టు తీర్పుల ద్వారానే వివరిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ అంశంపై వివాదం చేయాలనుకోవటం లేదన్నారు.
ప్రముఖ దేశీయ ఔషధ రంగ సంస్థల రెవిన్యూ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 8 నుంచి 10 శాతం పెరిగే వీలుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం అంచనా వేసింది. భారతీయ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో 60 శాతం వాటాను కలిగి ఉన్న 25 కంపెన�
ఈ ఏడాది ఆగస్టు నెలలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముగిసిన నెలలో దేశీయ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 22.81 శాతం వృద్ధితో 1.24 కోట్లకు చేరినట్టు డైరెక్టర్ జనర ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీ�
Six Airbags | ప్రస్తుతం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లపై చర్చ జరుగుతున్నది. కారు ప్రమాదాలు జరిగిన సమయంలో మరణాలను తగ్గించేందుకు ఆరు బ్యాగులను అమర్చాలని ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలుల
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోట�
యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ (Rishi Sunak) మొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి భారత్కు వచ్చిన ఆయన సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయన్ని (Aksh
ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగిన జీ-20 దేశాల రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాల